మరో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ (BRS) ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నెల 15న హుస్నాబాద్లో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన సీఎం కేసీఆర్ (CM KCR) 18వ తేదీవరకు ఏడు సభల్�
Telangana | తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఏం సాధించింది? పేదలకు ఆర్థిక భరోసానిస్తూ సంక్షేమంలో జయకేతనం ఎగురవేసింది. చీకట్లను చీల్చి నిరంతర విద్యుత్తుతో పవర్హౌస్గా మారింది. సాగు, తాగునీటి గోసకు చరమగీతం
Chennamaneni Hanumantha rao | విశాలాంధ్రలో ప్రజారాజ్యం కలలన్నీ కల్లలైన వేళ కలంపట్టి కన్నీటి సిరాతో ప్రజల కష్టాలను అక్షరాల్లో ఒంపి ‘లెటర్ టు ఎడిటర్ ఆన్ తెలంగాణ’లో మన గోసను దేశానికి చాటిన ఆర్థిక వేత్త డాక్టర్ చెన్నమనే�
విపక్షాల కుట్రలను తిప్పికొట్టి మ్యానిఫెస్టోలో ఇచ్చిన 16 హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ మరో బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టనున్నది.
సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని గురువారం నుంచి మండలానికొక బడిలో అమలు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకొన్నది. ఇందుకు అవసరమయ్యే ఏర్పాట్లు చేయాలని ఎంఈవోలను పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆదేశించారు.
దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎదురులేని శక్తిగా ఎదిగింది. రోజురోజుకూ పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. నియోజకవర్గంలోని బీజేపీ, కాం గ్రెస్ పార్టీల నాయకులతో పాటు గ్రామాల నుంచి భారీ సంఖ్యలో యువజన సంఘా
ఉద్యమాల గడ్డ దుబ్బాకలో ఎగిరేది గులాబీ జెండానే అని బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎందరో ఉద్యమకారులు త్యాగాలు చేశారని, పోలీసు కేసులు, జైలు జీవితాల
ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి.. మరొకరు సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి. ఒకప్పుడు వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉండేవి. మెదక్ నియో�
సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ గెలుపు ఖాయమైందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ముఖ్యనేతలు, నా
మండలంలోని వివిధ గ్రామాల్లో బుధవారం అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టేక్మాల్ మండలంలోని కాదులూర్, సాలోజిపల్లి, తంపూలూర్, ఎల్లంపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు �
ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, సంగారెడ్డిలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం సదాశివపేట, సంగార�