శాంతి భద్రతల నిర్వహణలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థా నంలో ఉందని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జమాతుల్ ఖురేషి, సికింద్రాబాద్ (మేకలు, గొర్రె ల విక్రయదారుల సామాజ�
కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయమాటలు విని ఓటేస్తే ముస్లిం మైనార్టీలకు కష్టాలు మళ్లీ మొదలవుతాయని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం సాయంత్రం
మినీ ఇండియాగా పేర్కొనే పటాన్చెరుకు దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి బతుకుదెరువుకోసం వేలాది మంది కార్మికులు వలస వస్తున్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తొమ్మిదిన్నరేండ్లలో రూ.9 వేల కోట్లతో అభివృద్ధ�
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణ మళ్లీ కుక్కలు చింపిన విస్తరి అవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రజలను అప్రమత్తం చేశారు. తెలంగాణను కాపాడుకోవాల్సింది ప్రజలేనని పేర్కొన్నారు. వ
రాష్ర్టానికే తలమానికంగా గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేటలో శుక్రవారం మంత్రి హరీశ్రావు అధ్యక్షతన గజ
రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి వచ్చారని, ఆయనది వారసత్వ రాజకీయం కాదా? అని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. తాత జవహర్లాల్ నెహ్రూ, నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్గాంధీ, తల్లి సోని
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి మరోసారి సమయం ఆసన్నమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు రెండు దఫాలుగా పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం పంపిణీ చేసి�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతే మన రాష్ర్టానికి చెందిన వివిధ రంగాల్లో నిష్ణాతులు, ప్రముఖుల గురించి తెలుసుకోవడం, బాహ్య ప్రపంచానికి వెల్లడవడం ప్రారంభమైంది. అలాంటి తెలంగాణ మట్టి బిడ్డల్లో ఒకరు, ఎత్తిపో�
ఉమ్మడి రాష్ట్రంలో నేతన్నల బతుకులు అస్తవ్యస్తంగా ఉండేవి. సర్కారు తోడ్పాటు లేక కుటుంబ పరిస్థితి దుర్భరంగా మారి జీవితం వెల్లదీయడమే కష్టంగా ఉండేది. చేతిలో పనిలేక, ఉపాధి కరువై అప్పుల పాలయ్యేవారు. తెచ్చిన అప్
30 ఏండ్ల క్రితం జీవనోపాధి కోసం వేములవాడ మండలం రుద్రవరం గ్రామశివారుకు కోతులు ఆడించేవారు (సంచారజాతులు) వచ్చారు. మాజీ ఎమ్మెల్యే రేగులపాటి పాపారావు సహకారంతో 15 కుటుంబాలకు పట్టాలను అందించారు. అప్పటి నుంచి అక్క�
గత పాలనలో తెలంగాణ ప్రాంతం రాజకీయ, ఆర్థిక, సామాజికంగా వెనుకబడింది. ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి, సంక్షేమం ప్రత్యేక రాష్ట్రం ద్వారానే సాధ్యమని భావించారు. స్వరాష్ట్రం కోసం ఉద్యమించారు. నీళ్లు, నిధులు, నియామకాలు �