రాజస్థాన్లో తిరుగులేని ఆధిక్యంతో బీజేపీ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకున్నది. 115 స్థానాల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని చేపట్టనుంది. అయితే తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయమై సర్వత్రా చర్చ జరుగుత�
జగిత్యాల (Jagtial) జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీలు కలకలం రేపాయి. రాష్ట్రంలో బస్సు యాత్ర చేస్తున్న కాంగ్రెస్ (Congress) పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి వ్యతిరేకంగా జగిత్యాల పట్టణంలో ఫ్లెక్సీలు వెలి�
దమ్ముంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరో ఆ పార్టీ నేత రాహుల్గాంధీ ఖమ్మం సభలో ప్రకటించాలని రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి క�
Isudan Gadhvi: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా పోటీ చేసిన ఇసుదాన్ గద్వి ఓటమి పాలయ్యారు. ఖాంభలియా స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. సుమారు 19 వేల ఓట్ల తేడాతో ఇసుదాన్ పరాజయాన్ని చవ
లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్ధిని తానేనని సంకేతాలు పంపిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. యూపీలో పార్టీ సీఎం అభ్యర్ధ�
AAP | త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఢిల్లీ అధికార పార్టీ ఆప్ (AAP) తన బలాన్ని చాటుకోవడానికి సన్నద్ధమవుతున్నది. పంజాబ్లో అధికారాన్ని దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పండి�
చండీగఢ్: పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీఎం అభ్యర్థిగా భగ్వంత్ మన్ను ఎంపిక చేసినట్టు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. మంగళవారం పంజాబ్లోని మొహాలీకి చేరుకున్న కేజ్రీవాల్ మాట్లాడుతూ ‘పంజాబ్�
Goa Assembly Polls: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) అన్ని విధాలుగా దూసుకుపోతున్నది. అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహం రూపకల్పన, ప్రచారం, సీఎం అభ్యర్థుల ఖరారు