ఉమ్మడి జిల్లాలో ఒక్కసారిగా మారిన వాతావరణ మార్పులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొద్ది రోజులుగా భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండుతుండడంపై రైతులు అందోళన చెందుతున్న తరుణంలో ఇప్పుడు అకాల వర్షాలు మ రిం
Heat Wave | చరిత్రలో అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన ఏడాదిగా 2024 రికార్డులకు ఎక్కినట్టు ఐరోపా వాతావరణ సంస్థ కోపర్నికస్ ైక్లెమేట్ చేంజ్ సర్వీస్ శుక్రవారం వెల్లడించింది.
వాతావరణ మార్పులతో 2040 నాటికి భారత్లోని 15 తీర ప్రాంత నగరాలు ముంపు ముంగిట ఉంటాయని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా సముద్రమట్టాలు పెరిగి విశాఖపట్టణంలో 5 శాతం భూమి నీట మునిగే ప్రమాదము�
CSIR | ఆఫీసులకు వెళ్తున్నామంటే చాలు చాలామంది ఇస్ట్రీ చేసిన దుస్తులనే వేసుకుంటారు. మరికొందరు అయితే ఫార్మల్స్, ఇన్షర్ట్, టై, షూ ఇలా ప్రొఫెషనల్గా రెడీ అయి వెళ్తుంటారు. అలాంటిది ఇస్త్రీ లేకుండా ముడతలు పడ్డ ద�
Report | ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీని ప్రధాన కారణం వాతావరణంలో వస్తున్న మార్పులే. దాంతో మానవ జీవితానికి పెను ముప్పుగా మారుతున్నది. గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులతో సహా దక్షిణాసియాలోని ప్ర�
వాతావరణ మార్పులు మనుషుల జీవన విధానంపైనే కాదు.. పుట్టుక మీద కూడా ప్రభావం చూపుతాయని తేలింది. వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతల్లో కలిగే వ్యత్యాసాలతో కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని ఆస్ట్రేలి�
ముంబై: వాతావరణ మార్పులను ఎన్నికల ఎజెండాగా రాజకీయ పార్టీలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహారాష్ట్ర పర్యావరణ మంత్రి ఆదిత్య ఠాక్రే తెలిపారు. వాతావరణ మార్పు సమస్య కేవలం ముంబై లేదా మహారాష్ట్రకే పరిమితం �
రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల్లో వాతావరణ మార్పులు భయంకరంగా ఉంటాయని ఐక్యరాజ్యసమితి సీనియర్ సలహాదారు రిచర్డ్ సెనెట్ హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు మన ఎదుర్కొంటున్న కరోనా కేవలం ట్రైలర్ మాత్రమే అని చెప్పారు.