తరగతి గదిలోనే విద్యార్థుల భవిష్యత్ నిర్ణయమవుతుందని, విద్యార్థుల తలరాతను మార్చేది తరగతి గది మాత్రమేనని తరగతి గది గొప్పతనాన్ని పెద్దలు గొప్పగా చెప్పేవాళ్లు. అయితే ఆ పాఠశాల విద్యార్థులకు ఆతరగతి గదులు శా
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమస్యలు తిష్ట వేశాయి. సరిపడా గదుల్లేక, మౌలిక వసతుల్లేక బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ఉద్దేశంతో వచ్చిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా రు.
మండల కేంద్రంలోని బాలికల గురుకులం సమస్యలకు నిలయంగా మా రింది. చదువులో ఉన్నత ఫలితాలు.. క్రీడల్లో జాతీ య స్థాయి ఫలితాలు సాధిస్తున్న విద్యార్థులున్న స రస్వతీ నిలయంలో అటు పాలకులు.. ఇటు అధికారులు అభివృద్ధికి శ్ర
తరగతి గదిలోనే సమాజ నిర్మాణం ప్రారంభమవుతుందని, విద్యాబుద్ధులు నేర్పి భవిష్యత్కు బాటలు వేసిన పాఠశాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని ఎమ్మెల్సీ ఎం.సీ.కోటిరెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీ
వ్యక్తిగత పనుల కోసం తరగతి గదుల్లో సెల్ఫోన్ వినియోగించడం పూర్తిగా నిషేధం. అందుకు సంబంధించి స్పష్టమైన ఉత్తర్వులున్నా మెజార్టీ ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదు.
తిరువనంతపురం : కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కాలం చెల్లిన బస్సులను తరగతి గదులుగా మార్చి అందుబాటులోకి తీసుకురావాలని ఆ రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ర�
మైలార్దేవ్పల్లి : పాఠశాలలో విద్యార్థులు ఇబ్బంది పడకుండా వారికి కావలసిన అన్ని వసతులు కల్పిస్తానని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ పేర్కొన్నారు. గురువారం మైలార్దేవ్పల్లి డివి�
మంత్రి కొప్పుల ఈశ్వర్ | పెద్దపల్లి జిల్లా పారకూలర్తి మండలం మారేడుపల్లి గ్రామంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇవాళ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు.