హైదరాబాద్ : జర్నలిస్టుల ఇండ్ల సమస్యను పరిష్కరించిన భారత అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్కు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ కేసు�
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు ముఖ్యమైన అంశమని, దీనిపై చర్చ జరగాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈ అంశంపై ఇవాళ స్పందిస్తూ.. ఒకవేళ రాష్ట్రాలు ఉచిత
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 37, 38 స్నాతకోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ స్నాతకోత్సవంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం...
CJI NV Ramana | న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. న్యాయ వ్యవస్థను పరిష్ట పరిచే కార్యక్రమాల్లో
ఆగస్టు 19: బిల్కిస్ బానో అత్యాచార కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవ�
CJI NV Ramana | కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించారు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి
ఉచిత హామీలు, సంక్షేమ పథకాలు అనేవి రెండూ వేర్వేరు అంశాలు. వాటిని ఒకేగాటన కట్టలేం. అయితే ఇదే సమయంలో రెండింటి మధ్య సమతుల్యం పాటించాల్సిన అవసరం ఉన్నది. ఖజానాపై పడే భారాన్ని ఒకవైపు పరిగణనలోకి తీసుకుంటూనే ప్రజ�
న్యూఢిల్లీ, ఆగస్టు 10: స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు అవుతున్నా దేశంలో చాలా కొద్దిమందికే రాజ్యాంగ నిబంధనలపై అవగాహన ఉండటం దురదృష్టకరమని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ప్రజలు తప్పనిసరిగా రాజ్యాంగ హక్కు
విద్యార్థులంతా ఉత్తరాలు రాయాలని, పుస్తకాలు చదవాలని సుప్రీంకోర్టు ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఉద్బోధించారు. ఉత్తరాలు రాస్తే మీలో ఉన్న కవులు బయటకు వస్తారని సూచించారు. ఏ హోదాలో ఉన్నా.. ఎంత ఉన్నతస�
ఉస్మానియా యూనివర్సిటీ 82వ స్నాతకోత్సవాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లు ఓయూ వీసీ ప్రొఫెసర్ డి. రవీందర్ యాదవ్ తెలిపారు. ఠాగూర్ ఆడిటోరియంలో సాయంత్రం ఆరు గం టలకు ఈ వేడుక ప్రారంభం కానున్నదని చెప్పారు. భ�
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ 82వ స్నాతకోత్సవాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లు ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. క్యాంపస్ ఆవరణలోని ఠాగూర్ ఆడిటోరియంలో సాయంత్రం ఆరు గంటలకు ఈ వేడుక ప్రారం�
న్యూఢిల్లీ: తదుపరి చీఫ్ జస్టిస్గా యుయు లలిత్ పేరును చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్వీ రమణ ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రికమండేషన్ లెటర్ను కూడా జస్టిస్ ల�
Droupadi Murmu | భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు స్రెంటల్ హాల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ద్రౌపది ముర్ముతో