Thailand: థాయ్ల్యాండ్, కంబోడియా మధ్య బోర్డర్ ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ దేశాల సరిహద్దులు రక్తసిక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలోసుమారు లక్ష మంది సాధారణ పౌరులను సురక్షిత ప్రాంతాలకు త
మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత రాజుకుంటున్నది. సోమవారం జరిగిన భారీ ఎన్కౌంటర్ అనంతరం ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు అదృశ్యమైనట్టు ఐజీపీ ఐకే ముయివా తెలిపారు.
బుర్కినా ఫాసో దేశ ఆర్మీపై మానవ హక్కుల సంఘం తీవ్ర ఆరోపణలు చేసింది. మిలిటెంట్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలపై 223 మంది పౌరులను ఆర్మీ ఊచకోత కోసిందని హ్యూమన్ రైట్స్ వాచ్ వెల్లడించింది.
మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. తౌబాల్ జిల్లాల్లోని లిలోంగ్ ఏరియాలో సోమవారం గుర్తుతెలియని కొందరు సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి.
లైబీరియాలో ఓ పెట్రోల్ ట్యాంకర్ పేలి 40 మంది పౌరులు దుర్మరణం చెందారు. ట్యాంకర్ నుంచి లీకవుతున్న పెట్రోల్ను పట్టుకోవడానికి జనం గూమికూడినప్పడు ఈ దుర్ఘటన జరిగింది.
Army Probe | ఉగ్రవాదుల దాడి గురించి ప్రశ్నించేందుకు కొంత మంది వ్యక్తులను సైనికులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురు పౌరులు మరణించారు. ఆర్మీ బేస్లో వీరిని చిత్రహింసలకు గురిచేసిన వీడియో క్లిప్ సోషల్ మీ
Israel Hamas War | ఇజ్రాయిల్పై దాడులకు పాల్పడిన హమాస్, ఆ దేశ సైనికులతోపాటు, పౌరులను బంధీలుగా తీసుకెళ్లింది. ఆపరేషన్ ‘అల్- అక్సా ఫ్లడ్’లో భాగంగా అనేక మంది ఇజ్రాయిల్ సైనికులను నిర్బంధించినట్లు
హమాస్కు చెందిన
Israel Vs Hamas | ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య ఉన్న వైరం మరింత ముదిరింది. (Israel Vs Hamas) పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై ఆధిపత్యం చెలాయిస్తున్న హమాస్ మిలిటెంట్లు పలు వాహనాల్లో ఇజ్రాయిల్ దక్షిణ ప్రాంతంలోని సరిహద్దు పట్టణాల్ల
ఉక్రెయిన్పై (Ukraine) రష్యా దండయాత్ర సందర్భంగా జరుగుతున్న మారణహోమాన్ని ఐక్యరాజ్యసమితి (United Nations) తీవ్రంగా ఖండించింది. గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా (Russia) దురాక్రమణ (Invasion) నేటికి 500 రోజుల మార్కును దాటిందని, ఇప్�
ఆఫ్రికా దేశంలో సూడాన్ (Sudan) మరోసారి అల్లర్లతో అట్టుడుకుతున్నది. ఆర్మీ, శక్తిమంతమైన పారామిలిటరీ (Paramilitary) బలగాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. దీంతో పలు చోట్ల కాల్పులు, బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. రాజధాని
అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవినీతి వ్యతిరేక సంస్థ జ్వాల ఆధ్వర్యంలో నిజాయితీ అధికారులకు పౌర సన్మానం నిర్వహించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వేయిస్తంభాల గుడి నుంచి అంబేదర్ విగ్రహం వరక�
Ukraine | ఉక్రెయిన్పై (Ukraine) రష్యా దాడులు 25వ రోజుకు చేరాయి. రష్యా భీకర దాడులతో ఉక్రెయిన్లో భారీగా ప్రజలు మరణిస్తున్నారు. ఈక్రమంలో మార్చి 18 నాటికి ఉక్రెయిన్లో 847 మంది పౌరులు మృతిచెందారని ఐక్యరాజ్యసమితి వెల్లడిం
Russia | ఉక్రెయిన్లో బాంబులతో విరుచుకుపడుతున్న రష్యా (Russia) తాత్కాలికంగా కాల్పుల విరమణ (Ceasefire) ప్రకటించింది. పోర్ట్ సిటీ మరియుపోల్, వోల్నావఖా పట్టణాలను రష్యన్ బలగాలు చుట్టుముట్టాయి.