ఈ సీజన్ ధాన్యం కొనుగోళ్లలో లక్ష్యం కొండంత ఉంటే.. పౌరసరఫరాల సంస్థ ఇప్పటి వరకు కొనుగోలు చేసింది కొసరంత మాత్రమే. 70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ ఇప్పటి వరకు 26 లక్షల టన్నులు మాత్రమ�
ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఓటరు జాబితా తప్పుల తడకగా మారిందని రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్సింగ్ ఆరోపించారు. ఎన్నికల అధ
పౌరసరఫరాల శాఖలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. ఉభయ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. పౌర సరఫరాల శాఖ, పౌర సరఫరాల సంస్థలో నెలకొన్న అయోమయం ధాన్యం కొనుగోళ్లపై పెను ప్రభావం చూపుతున్నది.
సీఎంఆర్ బియ్యం ని ర్ధేశిత గడువులోగా సేకరిస్తామని రా ష్ట్ర పౌర సరఫరాల సంస్థ జిల్లా ఇన్చార్జి మేనేజర్ టి.విక్రమ్ తెలిపారు. ఈ నెల 24న ‘నమస్తే తెలంగాణ’ లో పాలమూరులో రూ.9కోట్ల ధా న్యం స్వాహా? 2023-24మాన్సూన్ సీ�
పౌరసరఫరాల సంస్థ కుంభకోణాల ద్వారా వచ్చిన డబ్బును తెలంగాణ నుంచి వైజాగ్ మీదుగా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నాయని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు.
సన్నరకం వడ్లపై రైస్ మిల్లర్ల దోపిడీని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేదిలేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతుల నుంచి మిల్లర్లు మద్దతు ధర కన్నా తక్కువ చెల్లించి సన్నరకం వడ్లను కొనుగోలు చేస్తే �
రాష్ట్రంలో హరిత శక్తి (గ్రీన్ ఎనర్జీ) వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పౌర సరఫరాల సంస్థకు చెందిన గోదాముల్లో సౌర విద్యుత్తు వ్యవస్థ (సోలార్ యూనిట్)లను ఏర్పాటు చేయాలని నిర్ణయించి
రాష్ట్రం భరించేది పది నెలల వడ్డీ ధాన్యం కొనుగోళ్లపై కక్షతో కేంద్రం బాయిల్డ్ రైస్పై కిషన్రెడ్డి అబద్ధాలు పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి విమర్శ హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలం�