హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను సీఐడీ అధికారులు తొలిరోజు విచారించారు. నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ కోరగా.. మల్కాజిగిరీ కోర్టు ఆరు రోజు�
మీ మీద కేసు నమోదైంది.. వారెంట్ ఇష్యూ అయింది మిమ్మల్ని అరెస్టు చేయడానికి మా పోలీసులు వస్తున్నారు.. వెంటనే లొంగిపోండి.. అంటూ డీజీపీ పేరుమీద ఓ ప్రముఖుడికి కాల్.. మీపై అనుమానం ఉంది.
నకిలీ పాస్పోర్టు కేసులో 25వ నిందితురాలిగా తమిళనాడులోని తిరువళ్లూర్కు చెందిన మహిళ వరునియా తిరువణ్ణవుక్కరాసును సీఐడీ అధికారులు అరెస్టు చేసి, 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజ�
కోరుట్ల కేంద్రంగా భారీ నకిలీ పాస్ పోర్టుల కుంభకోణం వెలుగులోకి వస్తున్నది. ఒకటి కాదు.. రెండు కాదు, వందలాది పాస్పోర్టులు ఇక్కడి చిరునామాలపైనే జారీ కావడం సంచలనం రేపుతున్నది.
నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్కు ఏపీ సీఐడీ అధికారులు 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. శనివారం ఢిల్లీ అశోకా రోడ్డు 50లోని ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో సీఐడీ అధికారులు లోకేశ్ను కలిసి నోటీసులు అందజేశ�