Dagestan: దక్షిణ రష్యాలో డాగేస్తాన్ ప్రాంతం ఉన్నది. పర్వతాలు ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో అనేక మైనార్టీ జాతులు కూడా ఉన్నాయి. ఇస్లామిక్ మతస్తులతో పాటు యూద సంతతి కూడా అక్కడ ఎక్కువే ఉన్నది. కానీ ఆదివారం
ఖమ్మం జిల్లాలోని అన్ని చర్చిల్లో శుక్రవాం గుడ్ ఫ్రైడే ప్రార్థనాలు జరిగాయి. క్రీస్తు విశ్వాసకులు క్రీస్తు వేషధారణలో సిలువ నమూనాలు మోస్తూ వీధి వీధినా ప్రదర్శన నిర్వహించారు.
క్రిస్మస్ను పురస్కరించుకొని చర్చీలు ముస్తాబయ్యాయి. ఆదివారం అర్థరాత్రి నుంచి పండుగ సంబురాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో చర్చీలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
సమస్త మానవాళిని పాప విముక్తుల చేసి, దైవసన్నిధికి చేర్చేందుకే యేసు ప్రభువు మానవ రూపంలో జన్మించారని చెబుతారు. ఆయన జన్మించిన శుభదినమే క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్ అంటే ఆనందం, సంతోషం.
పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఐదు చర్చిలపై దాడి జరిగింది. ఇస్లాం మత గ్రంథాన్ని అపవిత్రం చేశారన్న ఆరోపణలు రావడంతో ఈ దాడి జరిగినట్టు తెలుస్తున్నది. దాదాపు 100 మంది కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డా
ఐజ్వాల్: మణిపూర్లో చర్చిల కూల్చివేతకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మద్దతునిచ్చాయని ఆరోపిస్తూ మిజోరం రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు వనరాంచువాంగ తన పదవికి రాజీనామా చేశారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ‘తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం’ ఉమ్మడి వరంగల్ అంతటా వైభవంగా జరిగింది. ఆలయాల్లో పూజలు, మసీదుల్లో నమాజ్లు, చర్చిలు, గురుద్వారల్లో ప్రత్యేక ప్రార్థనలతో సర్వత్రా భక్తిభా
సర్వమత సౌరభమైన ఉమ్మడి జిల్లా ఆధ్యాత్మిక ఖిల్లాగా వెలుగొందుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఆలయాలు, మసీదులు, చర్చిల అభివృద్ధికి చర్యలు తీసుకుంటుండడంతో జిల్లా ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకున్నది.
క్రిస్మస్ వేడుకలను ఆదివారం జిల్లావ్యాప్తంగా క్రిస్టియన్లు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేక్లు కట్ చేసి సంబురాలు నిర్వహించారు.
చర్లపల్లి డివిజన్ పరిధిలో క్రైస్తవుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని చిన్న చర్లపల్లి బెరాకా ప్ర�
రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ఈనెల 21న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనాలని పలు చర్చిల బిషప్లను ప్రభుత్వం ఆహ్వానించింది.