కొత్తగూడెం, రామాంజనేయ కాలనీ ప్రభుత్వ మండల ప్రాథమిక పాఠశాలకు రూ.10 వేల విలువైన 15 కుర్చీలు, 50 మంది విద్యార్థులు కూర్చోవడానికి వీలుగా ఫ్లోర్ మ్యాట్లు విద్యానగర్ కాలనీ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్�
మహిళల భద్రతే తమ తొలి ప్రాధాన్యం అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. శుక్రవారం కొత్తగూడెం పట్టణంలోని చుంచుపల్లిలో గల షీ టీమ్స్ అలాగే ఏహెచ్టీయూ కార్యాలయాలను ఆయన సందర్శించార
అతను అందరిలా చూస్తూ వెళ్లిపోలేదు. తనవల్ల అయిన సాయం చేసి ఎవరూ ప్రమాదం భారిన పడి విగత జీవులుగా, క్షతగాత్రులుగా మారకుండా చేశాడు. జోరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రమాద ప్రాంతమని తెలిసేలా తనకు అం
చుంచుపల్లి మండలంలోని ప్రశాంతి నగర్ గ్రామ పంచాయతీ గరిమెళ్లపాడు, ఐటీడీఏ హెచ్ఎంటీసీ (హార్టికల్చర్ నర్సరీ ట్రైనింగ్ సెంటర్) ను కలెక్టర్ జితేశ్ వి పాటిల్ శుక్రవారం పరిశీలించారు. హెచ్ఎంటీసీకి సంబంధించిన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల పరిధిలోని చుంచుపల్లి తండాలో శనివారం పెద్దమ్మ తల్లి జాతరను ఘనంగా నిర్వహించారు. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర సందర్భంగా పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు �
ఫారెస్ట్ అధికారులపై గుత్తికోయలు దాడికి యత్నించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం పెనగడప గ్రామం అటవీ ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకుంది.