జీవం, పునరుత్థానం అనేవి ప్రభువులో కనిపిస్తాయి. కొన్ని అద్భుతాల్లో జీవం అనేది నిరూపితమైతే, చనిపోయిన లాజరుని మళ్లీ బతికించిన ఘట్టంలో పునరుత్థానం రుజువైంది. ‘నేనే మార్గం, సత్యం, జీవం’ (యోహాను 14:6) అని ప్రకటించ�
ఏసుక్రీస్తు మార్గం అనుసరణీయమని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బోయపల్లి కల్వరికొండపై ఆదివారం నిర్వహించిన ఈస్టర్ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
క్రీస్తు బోధనలు అందరికీ ఆచరణీయమని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెలేయ బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. యేసుక్రీస్తు పుట్టినరోజును క్రిస్మస్ పర్వదినంగా ప్రపంచమంతా ఆదివారం జరుపుకొన్న వేళ ఆయన ఒక ప్రకట�