నల్గొండ జిల్లా: రైతులకు మెరుగైన విద్యుత్ అందిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలన�
‘కేసీఆర్ హయాంలో శ్రీశైలంలోకి వరద ప్రారంభం కాగానే వెంటనే విద్యుత్ ఉత్పత్తి చేసేవారు. శ్రీశైలంలో 875 అడుగులకుపైగా నీళ్లున్నా విద్యుత్ ఉత్పత్తి ఎందుకు చేయడం లేదు? కరెంటు ఉత్పత్తి చేస్తూ ఆ నీటిని సాగర్క�
ఏపీ సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్రెడ్డి ఏజెంట్గా మారి తెలంగాణ కంటే ఆంధ్రా ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు.
బీఆర్ఎస్ సర్కార్ 50 ఏండ్లు నిండిన ప్రతి గీత కార్మికుడికి నెలనెలా రూ.2,016 పింఛన్ అందజేసిందని, బీమా పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచి కార్మికుల కుటుంబాలను ఆదుకున్నట్టు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్క�
షార్ట్కట్ పద్ధతిలో ముఖ్యమంత్రి అయిన రేవంత్రెడ్డి, సీఎం కుర్చీ హుందాతనాన్ని కాపాడకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నడు. రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం పరితపిస్తూ హార్డ్వర్క్ చేస్తున్న హరీశ్రావు క్ష�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నకిరేకట్లోని మెయిన్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేక్ కట్ చేస
సర్లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాలు ముట్టినట్లు ఓటర్లకు బీఎల్వోలు రసీదులు ఇవ్వాలని, ఈ విషయంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఓటర్లకు అవగాహన కల్పించాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని, అధికారిక రికార్డుల్లో చూపిస్తున్న కరెంటు వేళలకు క్షేత్రస్థాయిలో అందుతున్న కరెంటుకు పొంతన లేదని నకిరేకల్ మాజీ ఎమ్
‘సీఎం రేవంత్రెడ్డి మెప్పుకోసమే కేసీఆర్, కేటీఆర్పై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అవాకులు, చెవాకులు పేలుతున్నారు. సూర్యునిపై ఉమ్మివేయాలని చూస్తే అది తన ముఖంపైనే పడుతుందనే విషయాన్ని ఆయన తెలుసుకోవా�
గ్రామీణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బొడ్రాయి పండుగలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం కట్టంగూర్ మండలంలోని �
‘మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియకుండా సీఎం యాదాద్రి ట్రస్టు బోర్డు కమిటీని నియమించే వరకూ మీరంతా ఎక్కడున్నారు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత భట్టి విక్రమార్కకు లేదు’ అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి పాలన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం వెల్లదీస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా నిలువునా ముంచిందని, హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన రైతు సభ అసలైన సభ కాదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ధ్�
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా నిలువునా ముంచిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం కట్టంగూర్ కేంద్రంలో ఏర్పాటు చేసిన వ
నల్లగొండలో కాంగ్రెస్ సభ కామెడీ షోను తలపించిందని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, చిరుమర్తి లింగయ్య, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూద�