ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఉద్యమాలతోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు గుర్తు చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరు�
తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ సచ్చుడో అన్న తెగువతో నాలుగు కోట్ల ప్రజలను ఏకం చేసి కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాజకీయ వ్యవస్థలను ఏకం చేసిన దీక్షా దివస్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని నకిరేకల్ మాజ
ఫార్ములా- ఈ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు వెనక భారీ కుట్ర దాగి ఉందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పష్టంచేశారు.
కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లోనే నకిరేకల్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయని, ప్రతి క్వింటాకు రెండు కేజీల తరుగు తీస్తున్నారని, కమీషన్ ఇవ్వకుంటే ధాన్యం కదలనివ్వమని హుకుం జారీ చేస�
రైతుల ధాన్యాన్ని కొని నెల రోజులు అవుతున్నా వారి ఖాతాలో ఇంకా డబ్బులు జమ చేయలేదని, అధికార యంత్రాంగం ఏం చేస్తుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రశ్నించారు. నకిరేకల్ పట్టణంలోని పార్టీ కార్�
వర్షాలతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకుండా దళారులను ప్రోత్సహిస్తుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం చ�
నకిరేకల్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా అధికార యంత్రాంగం పర్యవేక్షణ పూర్తిగా కరువైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి 20 రోజుల�
బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రేపు నిర్వహించే బంద్ ఫర్ జస్టిస్కు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు.
వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. బుధవారం రామన్నపేట మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో �
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు రెడీగా ఉన్నట్లు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. బుధవారం నకిరేకల్లో "కాంగ్రెస్ బాకీ కార్డులను" ఆయ�
రాష్ట్రంలో దళారీ ప్రభుత్వం నడుస్తోందని, రైతులకు యూరి యా దొరకకుండా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని, ఇచ్చిన హామీలను ప్రజలు మరిచిపోయేలా చేయడానికే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ అంటూ ప్రభుత్వం న�
కేసీఆర్పై సీబీఐ విచారణ సిగ్గుచేటని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేం ద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు.