స్థానిక సంస్థల ఎన్నికల్లో నకిరేకల్ నియోజక వర్గంలో అధికార పార్టీ నేతలు ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నా కలెక్టర్, ఎస్పీలు నోరు మొదపడటంలేదని నకిరేకల్ మాజీ శాసన సభ్యుడు చిరుమర్తి లిం గయ్య ఆవేదన వ్యక్తం చ�
ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధి విషయంలో కాంగ్రెస్కు సోయిలేదని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు, రైతులకు ఎలాంటి మేలు జరగలేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం నార్క�
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ అభ్యర్ధులు ఓటును అభ్యర్ధించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం అంతటి రమేశ్ ఆధ్వర్యంలో బోగారం గ్రామానికి చెందిన కూనూరు
బీఆర్ఎస్తోనే ప్రజా సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం రామన్నపేట మండలంలోని సర్నేనిగూడెం గ్రామానికి చెందిన నీల వెంకటేశ్తో పాటు పలువురు బీఆర్ఎ�
నల్లగొండ జిల్లా నకిరేకల్లో వంద పడకల దవాఖాన పనులను బీఆర్ఎస్ సర్కార్ 80శాతం పూర్తిచేస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా మిగతా 20 శాతం పనులు పూర్తిచేయడం లేదని మాజీ ఎమ్మెల్యే చిరుమర�
రెండేళ్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన మోసపు హామీలను అలాగే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గత పదేండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక ఎన్నికల్లో ఓట్లను అభ్యర్థి�
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఉద్యమాలతోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు గుర్తు చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరు�
తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ సచ్చుడో అన్న తెగువతో నాలుగు కోట్ల ప్రజలను ఏకం చేసి కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాజకీయ వ్యవస్థలను ఏకం చేసిన దీక్షా దివస్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని నకిరేకల్ మాజ
ఫార్ములా- ఈ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు వెనక భారీ కుట్ర దాగి ఉందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పష్టంచేశారు.
కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లోనే నకిరేకల్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయని, ప్రతి క్వింటాకు రెండు కేజీల తరుగు తీస్తున్నారని, కమీషన్ ఇవ్వకుంటే ధాన్యం కదలనివ్వమని హుకుం జారీ చేస�
రైతుల ధాన్యాన్ని కొని నెల రోజులు అవుతున్నా వారి ఖాతాలో ఇంకా డబ్బులు జమ చేయలేదని, అధికార యంత్రాంగం ఏం చేస్తుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రశ్నించారు. నకిరేకల్ పట్టణంలోని పార్టీ కార్�