గ్రామీణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బొడ్రాయి పండుగలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం కట్టంగూర్ మండలంలోని �
‘మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియకుండా సీఎం యాదాద్రి ట్రస్టు బోర్డు కమిటీని నియమించే వరకూ మీరంతా ఎక్కడున్నారు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత భట్టి విక్రమార్కకు లేదు’ అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి పాలన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం వెల్లదీస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా నిలువునా ముంచిందని, హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన రైతు సభ అసలైన సభ కాదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ధ్�
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా నిలువునా ముంచిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం కట్టంగూర్ కేంద్రంలో ఏర్పాటు చేసిన వ
నల్లగొండలో కాంగ్రెస్ సభ కామెడీ షోను తలపించిందని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, చిరుమర్తి లింగయ్య, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూద�
రామన్నపేటలో ఏర్పాటు చేయతలపెట్టిన అదానీ సిమెంటు ఫ్యాక్టరీని బీఆర్ఎస్తో పాటు సబ్బండవర్గాలు పోరాటం చేసిన ఫలితంగానే ఉపసంహరించుకున్నారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కాంగ్రెస్ నాయకులు తా�
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల రాష్ట్రంలో వెయ్యి మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అన్నపూర్ణగా ఉన్న తెలంగాణను అనాథ తెలంగాణగా మార్చే యత్నం చేస్తున్నారని, రైతులకు ద్రోహం చేసిన కాంగ్రెస్ సర్కార్�
‘నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఒక భూకబ్జాదారుడు.. నియోజకవర్గంలో విచ్చలవిడిగా భూకబ్జాలకు పాల్పడుతున్నారు’ అని బీఆర్ఎస్ నేత, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. వ�
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి నెలలు గడుస్తున్నా ఇంకెప్పుడు కొంటారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల
ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్ నాయకులపై చేస్తున్న వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రంగా ఖండించారు. సోమవారం కట్టంగూర్లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పెద్దల మెప్పు క�
నకిరేకల్ నియోజకవర్గంలో ఆటవిక పాలన నడుస్తుందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్ పార్టీ నాయకులపై చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండిచారు. సోమవా�
‘కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు, పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలి. సీఎం రేవంత్రెడ్డి ఇంట్లోనే భగీరథ్ను దాచిపెట్టారనే అనుమానం వస్తోంది. బండి సంజయ్కు, రేవంత్రెడ
బీఆర్ఎస్ కార్యకర్తపై ముగ్గురు యువకులు దాడి చేసి గాయపర్చిన ఘటన మండల పరిధిలోని చీకటిగూడెంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.