రాష్ట్రంలో దళారీ ప్రభుత్వం నడుస్తోందని, రైతులకు యూరి యా దొరకకుండా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని, ఇచ్చిన హామీలను ప్రజలు మరిచిపోయేలా చేయడానికే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ అంటూ ప్రభుత్వం న�
కేసీఆర్పై సీబీఐ విచారణ సిగ్గుచేటని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేం ద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు.
ఆవిర్భావం నాటి నుంచి బీఆర్ఎస్ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రక్త సం బంధీకులైనా, పార్టీ నాయకులైనా ఒక్కటేనని, కవిత సస్పెన్షన్పై యావత్ తెలంగాణలోని పార్టీ కార్యకర్తలు, నాయక�
బీఆర్ఎస్ ప్రభుత్వంలో నకిరేకల్ నియోజకవర్గానికి మంజూరైన రూ.150కోట్ల నిధులను రాజకీయాలకు అతీతంగా ఖర్చు చేసి ప్రజా సమస్యలు పరిష్కరించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
గత బీఅర్ఎస్ ప్రభుత్వంలో నకిరేకల్ నియోజకవర్గానికి మంజూరైన సుమారు రూ.150 కోట్ల నిధులను రాజకీయాలకు అతీతంగా ఖర్చు చేసి ప్రజా సమస్యలు పరిష్కరించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవా
స్థానిక సంస్థల ఎన్నికల ఓటరు జాబితా రూపకల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని, బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండి ఓటర్ల జాబితా లోపాలను వెంటనే గుర్తించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్య�
కాంగ్రెస్ ప్రభుత్వానికి సాగునీరు అందించే సోయి లేదు, యూరియా సరఫరా చేసే సోయి లేదు, పండించే పంటను కొనుగోలు చేసే సోయి లేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం నకిరేకల్ మండల కేంద�
కాంగ్రెస్ ప్రభుత్వంలో, సీఎం రేవంత్ రెడ్డి పాలనలో గురుకుల పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. మంగళవారం కట్టంగూర్ మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ
వెలిమినేడు పీఏసీఎస్ లో యూరియా బ్లాక్ మార్కెట్ దందాపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి, బాధ్యులైన చైర్మన్ రఘుమారెడ్డి రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రాష్ట్ర ప్ర�
నకిరేకల్ నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం నల్లగొండ ఎస్పీ శరత చంద్ర పవార్ను కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న ఆగడాలను ఆయనకు వివరి
జర్నలిజం ముసుగులో కొన్ని మీడియా సంస్థలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విషం చిమ్ముతూ, వ్యక్తిత్వ హననం చేయడం మానుకోవాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.