ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత జోడీ చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ పురుషుల డబుల్స్ టైటిల్ను గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో చిరాగ్-సాత్విక్ వరుస గేమ్లలో 21-13, 21-19 స్కోరు�
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పతకంతో మెరిసిన రాష్ట్ర యువ షట్లర్ పీవీ సింధును సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫ�
థామస్ కప్ జోష్తో కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ చిరాగ్ శెట్టి ధీమా వ్యక్తం చేశాడు. 2018 కామన్వెల్త్ ప్రదర్శనను మరోసారి చేసి పురుషుల డబుల్స్లో మరో స్వర్ణం చేజిక్కిం�
భారత బ్యాడ్మింటన్ బృందం చరిత్ర సృష్టిస్తూ.. థామస్ కప్ను సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు బ్యాడ్మింటన్ బృందాన్ని అభినందించారు. ఎయిరిండియా సంస్థ కూడా ఈ బృందాన్ని అభి�
5-0తో కెనడాపై గెలుపు థామస్ కప్ బ్యాంకాక్: ప్రతిష్ఠాత్మక థామస్ కప్లో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు నాకౌట్ దశకు దూసుకెళ్లింది. తొలి పోరులో జర్మనీపై ఏకపక్ష విజయం సాధించిన మన అబ్బాయిలు.. సోమవారం 5-0తో క�