దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్త్న్ర అవార్డుకు భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టిని కేంద్ర క్రీడాశాఖ సిఫారసు చేసింది. అంతర్జాతీయ టోర్నీల్లో
భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శనతో దుమ్మురేపుతున్నారు. వరుస విజయాలతో అదరగొడుతున్న ఈ జంట చైనా మాస్టర్స్ సూపర్ సిరీస్లో సెమీఫై�
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత పురుషుల డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడి నయా చరిత్ర లిఖించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత జోడి తొలి గేమ్ను గెలుచుకుని రెండో గేమ్�
ఈ ఘనత సాధించిన తొలి భారత పురుషుల ద్వయంగా రికార్డు కాంస్యం ఖాయం.. సెమీస్లో సాత్విక్-చిరాగ్ జంట క్వార్టర్స్లో ప్రణయ్ ఓటమి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ అంచనాలకు మించి రాణిస్తున్న సాత్విక్ సా�
టోక్యో: ఇండియన్ షట్లర్లు సాత్విక్, చిరాగ్ మంగళవారం జరిగిన గ్రూప్ ఎ మ్యాచ్లో విజయం సాధించారు. బ్రిటన్కు చెందిన బెన్ లేన్, సీన్ వెండీలపై 21-17, 21-19 తేడాతో గెలిచారు. అయితే మరో మ్యాచ్ మిగిలి ఉన్నా క్వ
నేను పులిబిడ్డను.. పోరాడుతా పార్టీలో చీలికపై చిరాగ్ పాశ్వాన్ న్యూఢిల్లీ, జూన్ 16: తమ పార్టీలో చీలికకు జేడీయూ కారణమని ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ ఆరోపించారు. తన బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ నేతృత్వంల�
లోక్జనశక్తి పార్టీలో సంక్షోభం బాబాయి పశుపతి తిరుగుబాటుతో ఒంటరైన చిరాగ్ పార్టీ లోక్సభపక్ష నేత పదవి నుంచి ఉద్వాసన పశుపతిని తమ నేతగా ఎన్నుకున్న రెబల్ ఎంపీలు నితీశ్ ప్రతీకార రాజకీయమే కారణమంటూ వార్తల�