బీజింగ్: చైనాను డెల్టా వేరియంట్ వణికిస్తున్నది. ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. 21 ప్రావిన్స్లను డెల్టా వేరియంట్ ప్రభావితం చేసింది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 మధ్య 1,308 పాజిటివ్ కేసు�
బీజింగ్: కోవిడ్ నియంత్రణ కోసం చైనా కఠినమైన ఆంక్షలను అమలు చేస్తున్నది. అయితే చిన్నపిల్లల దుస్తుల్ని డెలివరీ చేస్తున్న సమయంలో కోవిడ్ వ్యాప్తిస్తున్నట్లు గుర్తించారు. హెబేయ్ ప్రావిన్సులో �
న్యూఢిల్లీ: క్షమించలేని రీతిలో దేశ భద్రత నిర్వీర్యమైందని, ఎందుకంటే చైనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వద్ద ఎటువంటి వ్యూహం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. చైనాతో ఉన్న సరిహద్దు వివా
బీజింగ్: చైనాకు జీవితకాల అధ్యక్షుడిగా షీ జిన్పింగ్ కొనసాగేందుకు మార్గం సుగమం చేస్తూ చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీపీసీ) ‘చారిత్రక తీర్మానా’న్ని ఆమోదించింది. పార్టీ వందేండ్ల చరిత్రలో ఈ తరహా తీర్మానాన్�
న్యూఢిల్లీ: భారత్కు మెదటి శత్రువు పాకిస్థాన్ కాదని, చైనా అని త్రిదళాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ అన్నారు. వాస్తవధీన రేఖ వెంట ఉద్రిక్తతల తగ్గింపు కంటే ముందుగా బలగాల ఉపసంహరణపైనే భారత్ దృష్టి ప�
సమీప భవిష్యత్తులో కూడా చైనా ఆ దేశ ‘సుప్రీం లీడర్’ షీ జిన్పింగ్ ఉక్కు పిడికిలిలోనే కొనసాగుతుందనేది అధికారికంగా ధ్రువపడింది. ‘21వ శతాబ్దానికి, సమకాలీన చైనాకు మార్క్సిజం అంటే జిన్పింగ్ ఆలోచనావిధానమ�
బీజింగ్: చైనాకు చెందిన కమ్యూనిస్టు పార్టీ ఇవాళ చరిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించింది. దీంతో ఆ దేశ రాజకీయ చరిత్రలో అధ్యక్షుడు జీ జిన్పింగ్ తన ప్రతిష్టను శాశ్వతం చేసుకున్నారు. కమ్యూనిస్టు ప
బీజింగ్: చైనాలో మరోసారి కరోనా కలకలం రేపుతున్నది. ఆకస్మికంగా వైరస్ వ్యాప్తిస్తున్నది. ఆ దేశ రాజధాని బీజింగ్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. బీజింగ్లోని సెంట్రల్ జిల్లాలైన చాయాంగ్, హైడియన్లలో గు�
బీజింగ్: చైనాలో భీకర స్థాయిలో మంచు కురుస్తోంది. ఈశాన్య పట్టణమైన షెన్యాంగ్లో రికార్డు స్థాయిలో స్నోఫాల్ పడింది. అసలే విద్యుత్తు సరఫరాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చైనాకు ఇప్పుడు మరింత కష్టక�
టోక్యో: టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా బుధవారం ఆన్లైన్ ద్వారా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తైవాన్కు వెళ్తారా అని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. తాను ఇండియాలోనే ఉండేందుకు ఇష్టపడుతున్నట
న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో చైనా భారీ గ్రామాన్ని నిర్మించిందని పెంటగాన్ నివేదిక వెల్లడించిన నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింద
వాషింగ్టన్, నవంబర్ 5: అమెరికాతో ఉద్రిక్తతలు పెరిగిపోతున్న నేపథ్యంలో చైనా భారీగా అణ్వాయుధాలను పోగేసుకొంటున్నది. 2030 నాటికి ప్రయోగించటానికి సిద్ధంగా ఉండే వెయ్యి అణ్వాయుధాలను చైనా సిద్ధం చేసేందుకు ప్రణా�
బీజింగ్ : తైవాన్ తమ భూభాగమని అవసరమైతే బలవంతంగా దాన్ని స్వాధీనం చేసుకుంటామని చైనా స్పష్టం చేసింది. తైవాన్ రాజకీయ నేతలు, స్వాతంత్య్రాన్ని కాంక్షించే వారిని శిక్షిస్తామని శుక్రవారం తెలిపిం�