ఓ తల్లి పేగు బంధా న్ని తెంచుకుం టూ పసికందు ను రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోగా, స్థానికులు అక్కున చేర్చుకున్న ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో బుధవారం చోటుచేసుకుంది.
ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇవ్వాలని మాతా, శిశు సంరక్షణ జిల్లా అధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ 100 పడకల ఏరియాస్పత్రిని ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రాష్ట్రంలో ‘ఆపరేషన్ స్మైల్ 9’ కార్యక్రమం ద్వారా 2,814మంది పిల్లలకు విముక్తి లభించింది. బాల కార్మికులు, తప్పిపోయిన, అక్రమ రవాణా చేయబడిన పిల్లలను రక్షించేందుకు ప్రభుత్వం ఆపరేషన్ స్మైల్ను చేపట్టిన విషయం �
సంక్షేమం సమాధి అయిపోవాలి. సామాజిక భద్రత గాలికొదిలేయాలి. బాలలు.. వృద్ధులు.. నిరుపేదలు.. ఎవరి బాగూ పట్టదు. అధికారం మాత్రమే పరమావధి. అందుకోసం ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టి.. జైలుకూడు తినిపించి లొంగదీసుకో
Woman Empowerment | రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ పథకాల తీరు తెన్నులను అధ్యయనం చేయటానికి మహిళా సాధికారతపై ఏర్పడిన పార్లమెంటరీ కమిటీ మూడు రోజుల పర్యటన కోసం సోమవారం రాష్ట్రానికి