బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ విజయవంతమైనట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.
బాలకార్మిక వ్యవస్థపై ఎక్కుపెట్టిన అస్త్రమే ‘భారతమ్మ ఎక్కడ?’ పద్దెనిమిది ఏండ్లలోపు పిల్లలు బడిబయట ఉంటే, వాళ్లందరూ బాలకార్మికులే. ఒక అంచనా ప్రకారం ప్రతి ముగ్గురు బాలల్లో ఒకరు బాలకార్మిక వ్యవస్థలో చిక్కు
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే ధ్యే యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముసాన్-11 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం వివిధశాఖల �
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒకరూ కృషి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సోమవారం ఓ ప్రకటనలో కోరారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, జైపూర్, బెల్లంపల్లిలో అన్ని శాఖ�
బాలల హక్కులు, సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. బాలల సంరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల చట్టాల అమలు వంటి అంశాల్లో తీసుకుంటున్న చర్యలపై జిల్లా సంక్షేమ, మ
వర్ని మండలంలోని కూనీపూర్, మల్లారం గ్రామాల్లో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంపై గురువారం రాత్రి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామ కూడలిలో తెర ఏర్పాటు చేసి పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్�
బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించి విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దేందుకు విద్యాశాఖ చేపట్టిన బడి ఈడు పిల్లల గుర్తింపు సర్వేలో గుర్తించిన పిల్లలపై విద్యాశాఖ ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
చిరుప్రాయంలోనే బాలకార్మికులుగా మారినవారు, తల్లిదండ్రుల నుంచి తప్పిపోయినవారు, విద్యకు దూరమైన బాలలను గుర్తించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ స్మైల్' మెదక్
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, మానవ అక్రమ రవాణా నిరోధం, తప్పిపోయిన బాలల గుర్తింపు, నిరాదరణకు గురైన పిల్లల సంరక్షణ లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఆపరేషన్ స్మైల�
పిల్లలు బడిలో ఉండాలి... పెద్దలు పనిలో ఉండాలి.. అపుడే బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు పడుతాయి. నిరక్ష్యరాస్యత, పేదరికం, అవగాహనలేమితో తల్లిదండ్రులు పిల్లల చిన్నతనం నుంచే పనిలో పెడుతుండడంతో బాల్యం బందీ అవుతున
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేదుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోందని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సోమవారం నియోజకవ
ప్రపంచ గతిని మార్చగల శక్తి ఒక్క ‘ఓటు’కే ఉన్నది. అలాంటి ఆయుధాన్ని వృథా చేసుకోవడం, లేదా ప్రలోభాలకు గురై అమ్ముకోవడం వంటివి చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఒక వ్యక్తి అస్తిత్వాన్ని గుర్తించి, వ్యవస్థ మార్పునకు నాం�