తన భర్త, బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ను ఊసరవెల్లితో పోల్చింది సీనియర్ నటి కత్రినా కైఫ్. ఊసరవెల్లి రంగులు మార్చినంత సులువుగా.. విక్కీ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయగలడని ప్రశంసల వర్షం కురిపించింది. విక్క�
అగ్ర కథానాయిక రష్మిక మందన్న బహుముఖప్రజ్ఞాశాలి. నటనతో పాటు పుస్తకపఠనం, చిత్రలేఖనంలో కూడా ఆమెకు మంచి ప్రవేశం ఉంది. ఇంగ్లీష్ సాహిత్యంలో పట్టభద్రురాలైన ఈ సొగసరి పుస్తకాలు బాగా చదువుతుంది. తాను చదివిన పుస్త
కాలికి గాయమైనా ఏమాత్రం లెక్కచేయకుండా తన తాజా చిత్రం ‘ఛావా’ ప్రమోషన్స్లో పాల్గొంటున్నది రష్మిక మందన్న. వీల్ఛైర్లోనే ఆమె ప్రచార కార్యక్రమాలకు హాజరవుతున్న వీడియోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.
“ఛావా’ సినిమా కోసం శారీరకంగా, మానసికంగా ఎంతో శ్రమించాను. యుద్ధవిద్యలు, గుర్రపుస్వారీలో శిక్షణ తీసుకున్నా. ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం అన్నింటికంటే పెద్ద సవాలుగా అనిపించింది’ అన�
మరాఠీ యోధుడు ఛత్రపతి శంభాజీ జీవిత కథ ఆధారంగా విక్కీకౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఛావా’ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్లో శంభాజీ మహారాజ్ నృత్యం చేస్తున్నట్�
Vicky Kaushal | మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న చిత్రం ఛావా. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.
కెరీర్ ఆరంభం నుంచి విలక్షణ పాత్రల్లో రాణిస్తున్నారు బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చారిత్రక చిత్రం ‘ఛావా’ ప్రస్తుతం షూటింగ్ను జరుపుకుంటున్నది.
దక్షిణాదితో పాటు బాలీవుడ్లో కూడా సత్తా చాటుతున్నది కన్నడ సోయగం రష్మిక మందన్న. ‘పుష్ప’ ‘యానిమల్' చిత్రాలతో ఆమె హిందీ బెల్ట్లో తిరుగులేని ఫాలోయింగ్ను సంపాదించుకుంది. ప్రస్తుతం రష్మిక మందన్న చారిత్రక