రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని ఆదివారం పరిగిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిగి పట్ట ణంలోని అంబేద్కర్ విగ్రహానికి చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే టి.రామ్మోహన్
తనకు రాజకీయంగా జన్మనిచ్చిన చేవెళ్ల ప్రాంత ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని, పైసలు, పనుల కోసం కాదని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జీ రంజిత్రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి తనప
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం తక్షణమే జాతీయ హోదా ప్రకటించాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి రంజిత్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ నోరు విప్పాలని, ఆ తరువాతనే పాలమూరు గడ
దేశం గర్వించే స్థాయి క్రీడాకారులను అందించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక క్రీడా పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చామని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు.
గిరిజనుల ఎన్నో ఏండ్ల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని, ఇన్నేండ్లు భయంతో సాగు చేసుకుంటున్న గిరిజనులకు భరోసానిచ్చి, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా పోడు భూములపై సంపూర్ణ హక్కులు కల్పించారని విద్యాశాఖ
స్థానిక ప్రజల కోరిక మేరకు నవాంద్గీ(బషీరాబాద్) రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ రంజిత్రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ను కలిసి వినతిప�
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపాలిటీ పరిధిలోని కమాలానగర్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సబితా ఇంద్రా�
అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులు అధైర్య పడకుండా బేఫికర్గా ఉండాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్ రెడ్డి అన్నారు. ఇటీవల మండలంలో కురిసిన అకాల వడగండ్ల వర్షానికి రైతులు సాగు చేసిన ఉల్లి, కూరగాయ, �
బెంగళూరు హైవేపై ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎట్టకేలకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతించినట్టు తెలిసింది. కొన్నేండ్లుగా పెండింగ్లో ఉన్న రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. శంషాబాద్లోని సిద్ధ
తాను పార్టీ మారుతున్నానంటూ సామాజిక మాధ్యమాల్లో వ స్తున్న వార్తల్లో నిజం లేదని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని ఒక ప్రకటనలో తెలిపారు.
విజయ డైరీ ఐస్ క్రీం పార్లర్ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్ కొండాపూర్ : మాదాపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన విజయ డైరీ ఐస్ క్రీం పార్లర్ను సోమవారం రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ మత్స్య శాఖల మ
బండ్లగూడలో కోటి 30 లక్షల రూపాయలతో అభివృద్ది పనులను ప్రారంభం బండ్లగూడ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎంతో కృషి చేస్తున్నారని ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. బ