చేవెళ్ల లోక్సభ ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ విజయాన్ని కాంక్షిస్తూ..
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపునకు శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర�
చేవెళ్ల గడ్డ.. బీఆర్ఎస్ అడ్డా అని బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పంజుగుల శ్రీశైల్రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన పదేండ్ల నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో రెండుసార్లు చేవెళ్ల లోక్సభ స్థా
చేవెళ్లలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విసృత్తస్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ శ్రేణులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10:30 గంటలకు చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్�
చేవెళ్ల, భువనగిరి లోక్సభ స్థానాల్లో విజయం సాధించేందుకు బీఆర్ఎస్ పార్టీ బీసీ అస్ర్తాన్ని సంధించింది. అధికార కాంగ్రెస్ ఓసీలకు టికెట్లు కేటాయించగా.. బీఆర్ఎస్ పార్టీ మాత్రం బడుగు, బలహీన వర్గాల నేతలైన
పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరందుకున్నది. చేవెళ్ల పార్లమెంట్ నుంచి బరిలో ఉండే అభ్యర్థులను బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రకటించడంతో వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో విశేష ప్రగతితో నియోజకవర్గాలన్నీ పురోగతిని సాధించాయని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల హామీలను ఏమాత్రం అమలు చేయడ
తాను బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరబోతున్నట్లు కొందరు పని గట్టుకుని సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని, గులాబీ పార్టీని వీడే ప్రసక్తే లేదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య స్పష్టం చే