పారిశుధ్య కార్మికులు, మహిళ సంఘాల సభ్యురాళ్ల ఆరోగ్య పరిరక్షణ కోసమే ఉచితంగా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఆన్నారు.
Uddhav Thackeray | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే బ్యాగులను ఎలక్షన్ కమిషన్ (ఈసీ) అధికారులు తనిఖీ చేశారు. సోమవారం వానీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యవత్మాల్లోని హెలిప్�
మధుమేహాన్ని ప్రొటీన్లతో అరికట్టవచ్చని బెంగళూరుకు చెందిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్ హరిత తెలిపారు. నిత్యం తీసుకొనే ఆహారంలో కార్బోహైడ్రేట్ల పరిమాణం తగ్గించి, టైప్-2 డయాబెటిస్ కేసులను 16 శాతానికి తగ్గించవ�
ఏ వ్యాధిఅయినా.. తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స సులభం అవుతుంది. ముదిరే వరకూ పట్టించుకోకుండా.. చివరి దశలో చికిత్స ప్రారంభిస్తే మంచి ఫలితాలు సాధ్యం కాకపోవచ్చు. ఉదాహరణకు.. గర్భాశయ క్యాన్సర్ వ్యాధి పూర్తిస్థా�
బీపీ.. నిశ్శబ్ద హంతకి.. అన్ని రోగాలకు మూలం. అధిక రక్తపోటుకు, హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్కు కారణమవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 50 ఏండ్లు దాటినవారు క్రమం తప్పకుండా
ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా బీజేపీ దురుద్దేశంతో చేపట్టిన ప్రచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిలువరించింది. అభ్యంతరకరమైన టైటిల్తో బీజేపీ దుష్ప్రచారం చేయడంపై ఈసీ అభ్యంతరం వ్యక్తంచేసింది. అదే టైటి
కేంద్రంలోని బీజేపీ నిరంకుశ విధానాలు, అప్రజాస్వామిక వైఖరి, నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా తెలంగాణ నుంచే తిరుగుబాటు మొదలుకావచ్చని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖల మం�
నిజామాబాద్ : క్లైవల్ కార్డోమా అనే వ్యాధితో బాధపడుతున్న బాలికకు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.10 లక్షల చెక్కును అందజేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం స
కారణం ఆర్బీఐ కొత్త నిబంధనే కావొచ్చు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చిన ‘నాచ్’ విధానం న్యూఢిల్లీ, ఆగస్టు 8: ఉద్యోగుల వేతనాలు, గ్యాస్, కరెంట్, టెలిఫోన్ బిల్లుల చెల్లింపులకు చెక్ బుక్లపై ఆధారపడే వారు ఇకపై �
థియేటర్లో ఫ్లాప్ అయినంత మాత్రాన కొన్ని సినిమాలను మరీ తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే అవి టీవీలో మంచి విజయం సాధిస్తున్నాయి. మహేశ్ బాబు నటించిన అతడు, ఖలేజా అదే కోవకు చెందిన సినిమాలు. దాంతో పాటు ఇంకా చాల�
మంత్రి సత్యవతి రాథోడ్ | కొవిడ్ మహమ్మారి వల్ల అనేక మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోతున్నారని, ఎంతోమంది నిరాశ్రయులు అవుతున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనా వలన డిజిటల్ రంగం క్రమక్రమేపి అభివృద్ధి చెందుతుంది. థియేటర్స్లో విడుదల కావలసిన సినిమాలు కూడా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. మరోవైపు థియేటర్లో పెద్దగా అలరించలేకపోయిన సినిమాలు ఓట�