Excise Policy Case | ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ ఏడాది అక్టోబర�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు చార్జిషీట్ వేసేందుకు సీసీఎస్ ఆధీనంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) సిద్ధమవుతున్నది. ఈ కేసులో ఇప్పటి వరకు 107 మందిని సిట్ అరెస్టు చేసింది.
అగ్రి గోల్డ్ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. నాంపల్లిలోని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో దాఖలైన ఫిర్యాదు నేపథ్యంలో జిల్లా జడ్జి ప్రేమావతి కేసు నమోదుకు ఉత్తర్వుల�
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో చార్జిషీట్ దాఖలుకు సీబీఐ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డితో భాస్కర్రెడ్డి, ఉదయ్కుమార్రెడ్డి రిమాండ్ ఖైదీలుగా జైలులో ఉ
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల 14 మంది నిందితులకు హాజరుకానవసరం లేదని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో చార్జ్షీట్ దాఖలు చేసే
శ్రద్ధా వాకర్ హత్య కేసులో అఫ్తాబ్ పూనావాలాపై ఢిల్లీ కోర్టు హత్యానేరం కింద కేసు నమోదు చేసింది. అంతేకాకుండా సాక్ష్యాలు మాయచేసినందుకు అతడిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.
పోలీస్స్టేషన్ రైటర్స్ సకాలంలో ఎఫ్ఐఆర్, చార్జీషీట్, ఫైనల్ రిపోర్టు ఇతర డాక్యుమెంట్లను సకాలంలో అప్లోడ్ చేయాలని ఎస్పీ నర్సింహ సూచించారు. జిల్లా పోలీసు కా ర్యాలయంలో బుధవారం స్టేషన్ రైటర్స్, టెక�
తెలంగాణకు బీజేపీ గత ఎనిమిదేండ్లలో ఇచ్చింది ఏమీలేదని, ఇకముందు కూడా ఇవ్వబోయేది కూడా ఏమీ ఉండదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు అన్నారు.
Nagaland | సామాన్య పౌరుల మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తూ 30 మంది సైనికులపై నాగాలాండ్ పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేశారు. గతేడాది డిసెంబర్ 4న మోన్ జిల్లాలోని ఒటింగ్-టురు ప్రాంతంలో 21 పారా స్పెషల్ ఫోర్స్ పోల�
బెంగళూరు : కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్తో పాటు పలువురిపై మనీలాండింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చార్జిషీట్ దాఖలు చేసింది. ఐటీశాఖ సోదాల ఆధారంగా ఈడీ నమోదు చేసిన మనీలాండి�
న్యూఢిల్లీ : ఢిల్లీ కంటోన్మెంట్లో 9 ఏండ్ల బాలిక హత్యాచార కేసులో షాకింగ్ అంశాలు వెల్లడయ్యాయి. దళిత వర్గానికి చెందినందునే బాలికపై ఈ ఘోరానికి పాల్పడ్డామని నలుగురు నిందితుల్లో ఇద్దరు ఓ సాధువు, ప్యా
Tollywood drugs case | టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులపై బలమైన ఆధారాలు లేవని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. కెల్విన్ వాంగ్మూలం దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా ఉందని పేర్కొన్నది.