Akhilesh Yadav Takes Dig At CM Yogi | భారత క్రికెటర్ మొహమ్మద్ షమీ కూడా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మహా కుంభమేళాపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆయ�
Murder express | ఒక నగరం పేరును తప్పుగా అనువాదం చేశారు. దీంతో ఆ రైలు పేరు మారిపోయింది. ‘మర్డర్ ఎక్స్ప్రెస్’గా పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు పొరపాటును గ్రహించిన రైల్వే అధికారులు ఆ రైలు బోర్డుపై ఉన్న �
Country Should Be Changed | దేశం పేరును భారత్గా మార్చాలని బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సత్యపాల్ సింగ్ లోక్సభలో డిమాండ్ చేశారు. (Country Should Be Changed) రాజ్యాంగంలోని మొదటి పేరాలో ‘ఇండియా’ అంటే ‘భారత్’ అన్న ప్రస్తావన ఉందని అన్న�
Minister Gangula | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత స్వయంపాలనలో పల్లెల రూపరేఖలు మారాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) అన్నారు.
Telangana | తెలంగాణలో పాఠశాలల పనివేళలను మారుస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పాఠశాలలు ఉదయం 9 గంటలకు మొదలవుతున్నాయి. దీన్ని ప్రభుత్వం 9.30 గంటలకి విద్యాశాఖ మారుస్తూ నిర్ణయం తీసుకున్నది.
Train Cleaning | రైల్వే మంత్రిత్వ శాఖ ఒక వీడియో క్లిప్ను ట్విట్టర్లో పోస్ట్చేసింది. ‘హ్యాండ్ ప్రెస్ నుంచి సిస్టమాటిక్ స్విచ్ వరకు’ అని శీర్షిక పెట్టింది. గత కొన్ని ఏళ్లుగా పాటిస్తున్న రైలు క్లీనింగ్ (Train Cleaning) వి�
కర్ఫ్యూ వేళల్లో మార్పులు| ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేశారు. ఇప్పటివరకు ఉదయం 6 నుంచి 12 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయితే శుక్రవారం నుంచి మరో రెండు గంటలు సడలింపు ఇవ్వన
బ్యాంకుల పనివేళలు| లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో రాష్ట్రంలో బ్యాంకుల పనివేళలు కూడా మారాయి. నేటి నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయనున్నాయి. కరోనా కట్టడి కోసం విధించిన ల
విద్య అనేది కనీస మానవ హక్కు. మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనలో దీనికి ప్రాముఖ్యమిచ్చారు. ఈ మానవ హక్కు అర్థవంతం కావాలంటే అది అందరికీ చేరేలా సమానావకాశాలు లభించాలి. భారతదేశంలో అభివృద్ధి క్రమానికి సార్వత్రిక