న్యూఢిల్లీ: ఆసియా యూత్ బీచ్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. థాయ్లాండ్ వేదికగా జరిగిన టోర్నీలో మన అమ్మాయిలు రజత పతకం కైవసం చేసుకున్నారు. టోర్నీలో భాగంగా హాంకాంగ్పై రెండు
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత షట్లర్లు శుభారంభం చేశారు. మనీలా వేదికగా మంగళవారం ప్రారంభమైన టోర్నీలో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి, తానీషా క్రాస్టో- ఇషాన్ భట్నాగర్ జోడీలు రెండో రౌండ్
జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ కొత్త చరిత్ర లిఖించింది. మహిళల సింగిల్స్ విజేతగా గెలిచిన శ్రీజ.. మొదటి సారి జాతీయ టైటిల్ను ఖాతాలో వేసుకుంది. తద్వారా సీన
భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్.. ఆసియా చాంపియన్షిప్లో పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. కరోనా కారణంగా గత రెండేండ్లుగా జరగని ఈ మెగాటోర్నీ మంగళవారం నుంచి ప్రారంభం �
Koneru Hampi | ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్లో డిఫెండింగ్ చాంపియన్, భారత చెస్ దిగ్గజం కోనేరు హంపి నిరాశపరిచింది. తన టైటిల్ నిలబెట్టుకుంటుందనుకున్న హంపి తొలి మూడు స్థానాల్లో కూడా నిలువలేకపోయిం�
తాష్కెంట్: కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో భారత లిఫ్టర్ పూర్ణిమ ఎనిమిది జాతీయ రికార్డులు తన పేరిట రాసుకుంటూ.. మహిళల ప్లస్ 87 కేజీల విభాగంలో పసిడి పతకం కైవసం చేసుకుంది. గురువారం జరిగిన �
మణుగూరు: నేషనల్ కరాటే చాంపియన్షిప్ పోటీల్లో మణుగూరుకు చెందిన బోధిధర్మ కరాటే అకాడమి విద్యార్థులు సత్తాచాటారని కరాటే మాస్టర్ రవి తెలిపారు. ఆదివారం ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగిన నేషనల్ కరాటే చాంపియ
హైదరాబాద్: ఉజ్జయినీ వేదికగా జరుగుతున్న 36వ జాతీయ మల్లఖాంబ్ చాంపియన్షిప్లో తెలంగాణకు రెండు కాంస్య పతకాలు దక్కాయి. గురువారం జరిగిన టీమ్ విభాగపు పిరమిడ్స్ పోటీల్లో తెలంగాణ జట్టు కాంస్య పతకం సొంతం చేస
హనుమకొండ చౌరస్తా : హనుమకొండ బాలసముద్రంలోని స్విమ్మింగ్పూల్లో 6వ తెలంగాణ అంతర్ జిల్లాల సబ్ జూనియర్, జూనియర్, సీనియర్స్ స్విమ్మింగ్, డైవింగ్ చాంపియన్షిప్ పోటీలు కోలాహలంగా జరిగాయి. తెలంగాణ రాష�
న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో ఐదుగురు భారత బాక్సర్లు క్వార్టర్స్లోకి దూసుకెళ్లారు. ఆదివారం వేర్వేరు ప్రిక్వార్టర్స్ బౌట్లలో అంకిత్ నార్వల్ (64కి), బిశ్వామిత్రా చోంగ్తమ్ (49కి),
హైదరాబాద్: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తద్వారా తెలంగాణను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని చె�