హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఈ నెల 2న నిర్వహించే బీసీ రాజకీయ యుద్ధబేరి సభ బీసీ సర్కార్ కోసమేనని కుడా మాజీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ పేర్కొన్నారు. ఇది ఆరంభ సభ మాత్రమేనని, 15 లక్షల మందితో హైదరాబ�
జీవో 29ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండలోని అంబేదర్ విగ్రహం వద్ద బీసీ పొలిటికల్ జాక్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
అతి త్వర లో వరంగల్లో పర్యటిస్తానని, పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేస్తానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజాదరణ ఉందని, ప్రజల మద్దతు బీఆర్ఎస్కే ఉందని కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ అన్నారు. మంగళవారం పశ్చిమ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం విన
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అక్టోబర్ 6న నగరానికి రానున్నారు. ఈ మేరకు మంత్రి పర్యటనపై మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ వివిధ శాఖల అధికారులతో �
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెంచర్ యునిసిటీలో ప్లాట్ల కొనుగోలుకు ప్రజలు పోటీ పడ్డారు. తొలి విడుతలో ప్లాట్లు ఫుల్ సేల్ అయ్యాయి. ఉనికిచర్ల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో యునిసిటీ�
హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూస్టేడియం(జేఎన్ఎస్)లో హనుమకొండ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు సోమవారం హోరాహోరీగా జరిగాయి.
రైతుబంధు, రైతు బీమా అందిస్తూ తెలంగాణ సర్కారు రైతు నేస్తంలా నిలుస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని కడిపికొండలో నిర్వహించిన రైత�
గ్రేటర్ వరంగల్ పరిధిలోని అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ సూచించారు. శుక్రవారం కుడా కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, మేయ�