హైదరాబాద్ బుక్ ఫెయిర్(36వ జాతీయ పుస్తక ప్రదర్శన)ను ఈ నెల 9 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ తెలిపారు.
బాల సాహిత్యంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే మాడల్ అని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. పాఠశాలల్లో చదివే ఐదు లక్షల మంది విద్యార్థులు ఒకేసారి తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ‘మన ఊరు మన చెట్టు�
తెలంగాణలో ఏ మట్టిని ముట్టుకున్నా ఏ ఊరును కదిలించినా సంపద్వంతమైన చరిత్ర ఊటలా ఉబికి వస్తుందని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూ రు గౌరీశంకర్ అన్నారు. సిటీ కాలేజీలో బుధవారం నిర్వహించిన ‘మన ఊరు మన చరి
బోధనకే నిర్వచనం శ్రీరామకవచం వెంకటేశ్వర్లు అని, ఆయన తన జీవితాన్ని బోధనకు అంకితం చేసి రెండు తరాల విద్యార్థులను తీర్చిదిద్దిన మహోపాధ్యాయుడు అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 11న నిర్వహించే సాహిత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ పదేండ్ల ప్రగతి, అస్తిత్వంపై రచయితలతో సమాలోచన, కవి సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ సాహిత�
చరిత్రను వక్రీకరిస్తే.. తిప్పికొట్టాల్సిన చరిత్రాత్మకమైన బాధ్యత కొత్త తెలంగాణ చరిత్ర బృందానిదని, చరిత్రను తిరగ రాయాల్సిన అవసరం ఈ ప్రాంత చరిత్రకారులకు ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశ
రెండు చేతులు జోడిస్తే దండం.. రెండు చేతులు ముడిచి దోసిలి పడితే ‘దువా’.. రెండింటి మధ్య పెద్ద తేడా లేదని, వాటిని చూసే చూపుల్లోనే తేడా ఉన్నదని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు.
మతతత్వ కారు మేఘాలు దేశాన్ని కమ్మేస్తుంటే మౌన ంగా ఉండట సరికాదని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. ఖమ్మంలోని న్యూఎరా స్కూల్లో ఆదివారం జరిగిన ఇంజం సీతారామయ్య సంస్మరణ సభలో ఆయన మాట్�