మోసపూరిత గ్యారెంటీలతో ప్రజల ముందుకు వస్తున్న కాంగ్రెస్కు ఓటేస్తే 24 గంటల కరెంట్ మూడు గంటలు కావడం ఖాయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీజేపీలాగా అధికారం కోసం పుట్టిన పార్టీ తమది కాదని, ప్రజలకు అండదండగా ఉంటూ తెలంగాణ ఉద్యమం కోసం ఏర్పాటైన పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమ
ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కుదిస్తూ ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కేంద్రాన్ని డిమాం
“ఒకనాటి తెలంగాణను చూస్తే.. అన్నల అలజడులు, పోలీసుల ఎన్కౌంటర్లు, రైతుల ఆత్మహత్యలతో ఆగమాగం ఉండేది. నేడు సీఎం కేసీఆర్ అందిస్తున్న సుపరిపానతో ఎంతో అభివృద్ధి చెందుతున్నది” అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక
జమ్మూ కశ్మీ ర్ రాష్ట్రం కిస్తార్ జిల్లా మార్వా అటవీ ప్రాంతంలో జరిగిన హెలీకాప్టర్ ప్ర మాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మలాపూర్ గ్రా మానికి చెందిన ఆర్మీ జవాన్ పబ్బాల అనిల్ (29) మృతి చెం�
అకాల వర్షాల వల్ల తడిసిన ప్రతి ధాన్యం గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావ�
అడవుల విస్తరణలో తెలంగాణ యావత్తు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నదని, వన్యప్రాణుల సంరక్షణలోనూ మొదటి స్థానంలో ఉన్నదని నీతి ఆయోగ్ స్పష్టం చేసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బీ వినోద్కుమార్ పేరొ�
అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపకల్పన, అమలు, ఫలితాల సాధనలో రూపొందించే ఉత్తమ ప్రణాళికలే రాష్ట్ర ప్రగతికి పునాదులు వేస్తాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు.
భద్రాద్రి రామాలయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సుమారు 650 ఎకరాల భూములు దురాక్రమణకు గురయ్యాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆరోపించారు.
మీ ప్రతిపాదనలను కేంద్రం పెడచెవిన పెట్టలేదా? నీతి అయోగ్కు వినోద్ కుమార్ ప్రశ్న హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ‘మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు మీరు సిఫార్సు చేసినా కేంద్ర ప్రభుత్వం ఒక పైసా అయి