టీఎస్ఆర్టీసీ అత్యాధునిక హంగులతో నిర్మించిన నర్సింగ్ కళాశాల నూతన భవనం విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. తార్నాకలోని ఆర్టీసీ దవాఖాన ప్రాంగణంలో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించిన భవన సముదాయాన్ని టీఎస్ఆ
ఉద్యోగులకు ఆర్టీసీ సంస్థ శుభవార్త చెప్పింది. మరో విడత కరువు భత్యం (డీఏ) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సి ఉన్న 5% డీఏను సిబ్బందికి మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది.
సంస్థకు, ఉద్యోగులకు మరింతగా మేలు చేసేందుకే సీఎం కేసీఆర్ టీఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించారని సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. సంస్థ విలీన నిర్ణయం త
రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా టీఎస్ఆర్టీసీ డ్రైవర్లందరూ ప్రమాదాలను నివారించాల ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ (టీఎస్ఆర్టీసీ) చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. వర్షాల �
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు యాజమాన్యం తీపికబురు చెప్పింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా మరో విడత కరువు భత్యం (డీఏ) ఇవ్వాలని నిర్ణయించినట్టు టీఎస్ఆర్టీసీ చైర్మ
వచ్చే రెండేండ్లలో 1,860 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్ మియాపూర్లో 10 ఈ -గరుడ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ఆర్టీసీ చ�
టీఎస్ఆర్టీసీకి రెండు జాతీయస్థాయి అవార్డులు వరించాయి. రహదారి భద్రత క్యాటగిరీలో ఇద్దరు డ్రైవర్లకు ప్రతిష్ఠాత్మక ‘హీరోస్ ఆన్ ది రోడ్' పురసారాలు లభించాయి. ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అసోసియ�
త్వరలో సంస్థలోకి 550 వరకు ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని టీఎస్ఆర్టీసీ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ చెప్పారు. సంస్థలో తొలిసారిగా 10 స్లీపర్ నాన్ ఏసీ బస్సులను బుధవారం హైదరాబాద్�
Sajjanar | భక్తుల సౌకర్యార్థం ఉప్పల్ బస్టాండ్ నుంచి యాదాద్రికి వందకుపైగా మినీ బస్సులు అందుబాటులో ఉన్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రం నుంచి ఉప్పల్ సర్కిల్కు, అక్కడి నుంచి యాదగ�