పుడమి గర్భంలోని జీవాన్ని హరిస్తున్నది కలుపు కాదు, కలుపును చంపేందుకు మానవులు చేస్తున్న చర్యలే. దానికి మూలకారణం గ్లైఫోసేట్' అనే నాన్-సెలెక్టివ్ హెర్బిసైడ్. ఇది వాడిన భూమిలో జీవమనేదే మిగలదు. ఈ రసాయనం పడ�
దేశంలో కొవిడ్-19 యాక్టివ్ కేసుల సంఖ్య 6 వేలు దాటింది. గడచిన 48 గంటల్లో 769 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. గడచిన 24 గంటల్లో మరో ఆరు మరణాలు చోటుచేసుకున్నట్లు తెలిపింది.
దేశంలో అన్ని రాష్ర్టాల కంటే అస్సాంలో మద్యం సేవించే మహిళల సంఖ్య ఎక్కువగా ఉందని తాజా సర్వే ఒకటి తేల్చింది. దేశంలో మద్యపాన వినియోగంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైం�
పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతున్న ఆఫ్రికా దేశం నుంచి ఇటీవల భారత్కు వచ్చిన ఓ వ్యక్తికి ‘ఎంపాక్స్' ఉందని నిర్ధారణ అయింది. రోగికి పశ్చిమ ఆఫ్రికా క్లేడ్-2 రకం వైరస్ ఉందని గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ స
ఇప్పటికే ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ప్రాణాంతకమైన మంకీపాక్స్ (ఎంపాక్స్) లక్షణాలున్న అనుమానిత కేసు భారత్లో నమోదైంది. ఓ ఆఫ్రికన్ దేశం నుంచి వచ్చిన ఒక యువకుడిలో వ్యాధి లక్షణాలు కన్పించడంతో వెంటనే అత�
చిరుధాన్యాలు ఆరోగ్యాన్నిస్తాయిని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి కమల్వర్ధన్రావు అన్నారు. ఆదివారం పటాన్చెరు మండలం కర్ధనూర్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యాత్రలో భాగంగా సభను నిర�
NEET PG 2023 | నీట్ పీజీ-2023కి సంబంధించి అన్ని కేటగిరీల్లో కట్ ఆఫ్ను జీరోకు తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. కౌన్సెలింగ్కు అర్హత మార్కుల శాతాన్ని జీరోకు తగ్గిస్తున్నామని బుధవారం తెలిపింది.
సా మాజిక బాధ్యతగా టీబీ రోగులకు తన వంతు సాయం గా సొంత ఖర్చుతో పౌష్టికాహారం అందించినందుకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిని కేం ద్రం ప్రశంసించింది