ఉమ్మడి మెదక్ జిల్లాలో సమగ్ర కుల గణన పూర్తి చేయకుండానే పూర్తి చేశామని అధికార కాంగ్రెస్ సర్కార్ చేతులు దులుపుకుంటుందని బీసీ సంఘాల నేతలు, బీసీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేశా�
రాష్ట్రంలో బీసీల జనాభా 46 శాతమేనంటూ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వంపై బీసీ వర్గాల ప్రజలు, ఆ సంఘాలు నాయకులు భగ్గుమంటున్నారు. గత నవంబర్లో చేపట్టిన ఇంటింటి కుటుంబ సర్వేను పూర్తిస్థాయిలో జరపకుండానే ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన కుల గణన వివరాలు అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రం లో బీసీల జనాభా 46.2 శాతమే ఉన్నట్లు చెబుతుండడంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. రిజర్వేషన్ల విషయంలో అన్యా యం చ�
ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని భదాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. జిల్లాలో ధరణి దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, పీఎం కుసుమ్ పథకం, సమగ్ర ఇంటింటి కుటు
సర్వే పేరుతో గోప్యత హక్కుకు విరుద్ధంగా ప్రజల ఆస్తులు, అంతస్తులు, వాహనాలు, ఇతర స్థిర, చరాస్తులు ఎలా సేకరిస్తారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు కేసీఆర్ హయాంలో చ�
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుందని, ఇందులో ఎంట్రీ చాలా కీలకమైందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వవద్దని సూచించారు. జార్ఖండ్ నుంచి కలెక్టర్లతో ఆదివ�
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుందని, సర్వే డాటా ఎంట్రీ చాలా కీలకమని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దని డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఆయన జార్ఖండ�
సమగ్ర కులగణన సర్వే పత్రాలు తార్నాక రోడ్డుపై చిత్తు కాగితాలుగా పడ్డాయని, ప్రజల గోప్యతను అధికారులు రోడ్డు పడేశారంటూ..‘నమస్తే’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన మేడ్చల్ కలెక్టర్ ఆదేశాల మేరకు జవహర్నగర్
ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల గ్రామపంచాయతీ పరిధిలోని గుట్టలపై నివసిస్తున్న పెనుగోలు గ్రామస్తులు కిందికి వస్తేనే సమగ్ర కుటుంబ సర్వే వివరాలు నమోదు చేస్తామని అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. ‘ధాన్యం, పత్తి కొనుగోళ్లు, సమగ్ర ఇంటింటి సర్వే, నర్సింగ్, పారా మెడికల్ కళాశాల�
ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర సర్వేలో భాగంగా జీహెచ్ఎంసీ వ్యాప్తంగా నాలుగు రోజుల వ్యవధిలో 2,98,374 కుటుంబాలు సర్వే పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. సోమవారం నాటికి 1