ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు ముగిశాయి. విద్యార్థులు ఇప్పుడిప్పుడే భవిష్యత్తుపై ప్రణాళికలు వేసుకొంటున్నారు. స్కూల్ దశ పూర్తిచేసిన తర్వాత ఏం చేయాలి.. ఏం చదువాలన్నది ప్రతి విద్యార్థికి ప్రశ్నార్థకమే. ఎస్స
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ మౌసమీ భట్టాచార్య నియమితులయ్యారు. అయితే రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద ఉన్న అధికారాలను అనుసరించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ న్యాయమూర్త�
విద్యార్థులు కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ అన్నారు. శనివారం మండలంలోని నీల్వాయి కస్తూర్బాగాంధీ విద్యాలయం, జడ్పీ హైస్కూల్ను ఆయన పరిశీలించారు.
ప్రతి విద్యార్థీ లక్ష్యంతో పట్టుదల, క్రమశిక్షణతో చదవాలని లక్షెట్టిపేట ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో శనివారం విద్యార్థులకు కేరీర్ గైడెన్స్పై ఏర్పాటు చేసిన �
ఈ ఏడాది ఏప్రిల్లో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల్లో గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా గిరిజన సంక్షేమాధికారి(డీటీడబ్ల్యూవో) కోటాజీ అన్నారు.
ఇంటర్ తర్వాత ఏంటీ?.. మీ పిల్లలను ఏ గ్రూప్లో చేర్పించాలో అర్థం కావడం లేదా?... ఎంపీసీ బెటరా?.. బైపీసీ బెటరా?.. లేదా ఎంఈసీ, సీఈసీలు మంచి కోర్సులా? తెలుసుకోవాలనుందా?..
ఎస్సెస్సీ తర్వాత ఏం చదవాలి? ఏ ఎంట్రెన్స్ టెస్ట్ రాయాలి? ఎలాంటి స్కాలర్షిప్స్ అందుబాటులో ఉంటాయి? ఎలాంటి కోర్సు చదివితే కెరీర్ బాగుంటుంది? అన్నది ప్రతీ విద్యార్థి ఎదుర్కొనే సమస్య. ముఖ్యంగా సర్కారు స్�
దేశంలో హెల్త్కేర్ సెక్టార్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం. ఈ సెక్టార్ రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతోపాటు తన సేవలను విస్తరిస్తుంది. ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంల�