ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్స వం సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో పౌరుల భాగస్వామ్యం పెంచడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సీ సుదర్శన్రెడ్డి తెలిపారు. ఈ మేరకు సో�
చట్టబద్ధంగా ఎన్నికలు నిర్వహించే విషయంలో భారత ఎన్నికల సంఘం నేడు ప్రపంచానికి స్వర్ణ ప్రామాణికంగా నిలిచిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్రెడ్డి తెలిపారు. కఠిన శ్రమ, సంపూర్ణ పారదర్శక�
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) సీ సుదర్శన్రెడ్డి బృందం బెల్జియం పర్యటనకు వెళ్లింది. ఎన్నికల నిర్వహణలో ఉత్తమ విధానాల అధ్యయనం కోసం నలుగురు సభ్యుల బృందం మూడు రోజులపాటు అధికారిక పర్యటనలో భాగంగా ఆది�
రాష్ట్రంలోని టాప్ ఐదు వార్తాపత్రికలు, ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్, టీవీ చానళ్లు, ఇన్ప్లూయెన్సర్లతో హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఈనెల 17న సమావేశం నిర్వహించనున్నట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (స�
రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓటర్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి సీ సుదర్శన్రెడ్డి వెల్లడించారు. నిరుడు అక్టోబర్ 29వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ వరకు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల నుంచి �