Election Commission | ఫిబ్రవరి 5న ఎగ్జిట్ పోల్స్ (Exit polls), ఇతర సర్వేలపై ఎన్నికల సంఘం (Election commission) నిషేధం విధించింది. ఈ మేరకు ఈసీ ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీచేసింది. పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరి 5న ఉదయం 7 గంటల నుంచి �
KTR | రాష్ట్రంలో ఈ ఏడాది ఉప ఎన్నికలు రావొచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో ఆయన బీఆర్ఎస్ నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు.
Bye Elections | మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న రెండు లోక్సభ, 48 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు (Bye Elections) షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం (CEC) ఇవాళ ప్రకటించింది.
Bye Elections | ఏడు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 13 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు (13 Assembly Constituencies) ఉప ఎన్నికలు (Bye Elections) నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ను సోమవారం ప్రకటించింది.
MLC polling | ‘ఖమ్మం - నల్లగొండ - వరంగల్’ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. జూన్ 5న ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోలైన ఓట్లను లెక్కించనున్నారు.
Himachal CM | జరిగిందేదో జరిగిందని, ఇకపై రాష్ట్ర భవిష్యత్తుపైనే తాము దృష్టి సారిస్తున్నామని హిమాచల్ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు అన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీని
Election Commission of India | వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఆరు అసెంబ్లీ స్థానాలతోపాటు లక్షద్వీప్ లోక్సభకు ఫిబ్రవరి 27న ఉపఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 18న షెడ్యూల్ విడుదల చేసింది. అయితే లక్షద్వీ�
Jagadish Reddy | టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపు తర్వాత మునుగోడు నియోజకవర్గం జెట్ స్పీడ్తో అభివృద్ధి చెందుతుందని మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు. ఇవాళ
నాలుగు రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. సామాన్యుడి నడ్డి విరుస్తూ ఇంధన ధరలను ఎడా పెడా పెంచుతున్న కమలం పార్టీకి కర్రు కాల్చి వాతపెట్టారు. ఎన్నికలకు ముందు హిజాబ్, హల�
Priyanka Tibrewal: మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నా భవానీపూర్ నియోజకవర్గ ఉపఎన్నికలపైనే రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతున్నది. ఎందుకంటే