సిద్దిపేట రూరల్ మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు శరవేగంగా జరుగుతున్నాయి. పదిహేను రోజుల క్రితం కురిసిన వడగండ్ల వానకు తీవ్ర దెబ్బతిన్న పంటలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వరిధాన్యంతోపాటు మక్కలనూ మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. యాసంగిలో జిల్లావ్యాప్తంగా 6,780 ఎకరాల
వడగండ్ల వాన మళ్లీ భయపెట్టింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో బీభత్సం సృష్టించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్నదాతకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. వరితోపాటు ఇతర పంటలు దెబ్బతినగా, మెజార్టీ గ్రామా
త్వరలో భూ సమస్యలను పరిష్కరించి అర్హులైన లబ్ధిదారులకు పట్టాపాసు బుక్కులు అందజేస్తామని మెదక్ కలెక్టర్ రాజార్షిషా అన్నారు. మంగళవారం చిన్నశంకరంపేటలోని తహసీల్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లు, వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో వరికోతల జోరు కొనసాగుతున్నది. కొన్ని ప్రాంతాల్లో యంత్రాలతో వరికోతలు కోస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో కూలీలతో కోయిస్తున్నారు. జిల్లాలో ఇటు కూలీలకు ఉపాధి దొరకడంతోపాటు యంత్రాలకు