ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన హ్యుందాయ్ మోటర్..దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనమైన ఎక్స్టర్లో మరో రెండు మాడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
పాతికేళ్ల లోపు వయస్సుకలిగిన గ్రాడ్యుయేట్లలో బ్యాంకు లు నియమించుకోవాలని, వారికి ైస్టెపెండ్ కింద రూ.5 వేలతోపాటు బ్యాంకింగ్ విభాగంలో శిక్షణ కూడా ఇవ్వాలని బ్యాంకులకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్స్ చ�
దేశీయ టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో.. 8వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం తమ కస్టమర్లకు పలు రిచార్జ్ ప్లాన్లపై ఆఫర్లను ప్రకటించింది. జియో.కామ్ వెబ్సైట్ వివరాల ప్రకారం ఈ నెల 5 నుంచి 10వ తేదీ మధ్య ఎవరై�
Mercedes Benz | మెర్సిడెజ్ బెంజ్..మరో ఎలక్ట్రిక్ మాడల్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. మేబ్యాచ్ ఈక్యూస్ 680 ఎస్యూవీ ప్రారంభ ధర రూ.2.25 కోట్లుగా నిర్ణయించింది.
వాటాదారులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) వినాయక చవితి పండుగ కానుకను అందించింది. 1:1 బోనస్ షేర్ల జారీకి ఆ సంస్థ బోర్డు గురువారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్లో రిలయన్స్ పే�
ప్రస్తుత పండుగ సీజన్లో మరో ఈ-కామర్స్ సంస్థ మీషో భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. విక్రయదారులు, లాజిస్టిక్ సేవల పరిధిలో 8.5 లక్షల మంది సీజనల్ సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్ల
Term Insurance | రాబోయే వస్తు, సేవల పన్ను మండలి (జీఎస్టీ కౌన్సిల్) సమావేశంలో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు చెల్లించే ప్రీమియంలపై జీఎస్టీని ఎత్తివేసే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది.
జయశంకర్ భూపాలపల్లి. సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి లక్ష్యం అంచనాలకు చేరుకోలేకపోయింది. గత నెలకుగాను 100 శాతం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికి దీంట్లో 83 శాతం సాధించింది.
దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాల పరంపర కొనసాగుతున్నది. వరుసగా పదోరోజు సోమవారం కూడా సూచీలు కదంతొక్కాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా పెట్టుబడులు పెడుతుండటం, అమెరికా మార్కెట్ల ర్యాలీ కొనసాగుతుండ�
దేశీయ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఇమామీ..హీలియోస్ లైఫ్ైస్టెల్లో పూర్తిస్థాయి వాటాను కొనుగోలు చేసింది. ఇప్పటికే 50 శాతానికి పైగా వాటా కలిగివున్న ఇమామీ..తాజాగా 49.6 శాతం వాటాను హస్తగతం చేసుకున్నది.