Aidwa | కరీంనగర్, తెలంగాణ చౌక్, ఏప్రిల్ 17 : మహిళా హక్కుల సాధనకు పోరాటాలను ఉదృతం చేస్తామని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తెలిపారు. మహిళా హక్కుల పరిరక్షణ సాధనే లక్ష్యంగా, అంబేద్కర్, పూలే ఆశయాల సాధన
ఉద్యమ ఖిల్లాలైన సిరిసిల్ల, సిద్దిపేట శిగమూగాయి. కేసీఆర్ రాకతో సందడి చేశాయి. జన ప్రభంజనం వెల్లువలా కదిలివచ్చింది. బస్సుయాత్రగా వచ్చిన జననేతకు అపూర్వ స్వాగతం లభించింది.
KCR bus Yatra | తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) బస్సు యాత్ర(KCR bus Yatra) కొనసాగుతున్నది. వరస పర్యటనలతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
KCR | దేవుడి గుళ్లకాడ ఒట్లు, కేసీఆర్ మీద తిట్లు తప్ప ముఖ్యమంత్రికి వేరే ఏం పనిలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తున్న కేసీఆర్.. ఇవాళ నిజామాబాద్
KCR | ఎన్నికలో గెలిచినా, ఓడినా నాయకుడు ప్రజల కోసమే పని చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ స్థిరీకరణ చేశామని,
KCR | సమైక్య పాలనలో వివక్షకు గురై అస్తవ్యస్తంగా తయారైన తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత పొదరిల్లులా తీర్చిదిద్దుకున్నామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచ�
KCR | రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల బతుకులు బాగుపడేందుకు 1100 గురుకుల పాఠశాలలు పెట్టామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్స్ అందజేశామ�
KCR | బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగూడెం జిల్లాలో గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ గుర్తుచేశారు. పోడు పట్టాలతోపాటు రైతుబంధు, రైతు బీమా సౌకర్యాలు కల్పించామని, కానీ ఇప్పటి కాంగ్రెస్ ప�
KCR | కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు మాయమాటలు చెప్పిందని, తీరా అధికారంలోకి వచ్చినంక ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల ప్రచారం�
KCR | అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అడ్డగోలు వాగ్ధానాలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కొత్తగూడెం రోడ్ షోలో ఆయన ప్రసంగి�
KCR | ప్రధాని నరేంద్రమోదీ గోదావరి నీళ్లను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తీసుకపోతననే ప్రతిపాదనను తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తీసుకొచ్చాడని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. అప్పుడు నేను నా తల తెగి�
KCR | ఖమ్మం రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శల వర్షం కురిపించారు. గోదావరి నీటిని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఎత్తుకపోతనని ప్రధాని మోదీ చెప్తుంటే తెలంగాణ బీజేపీ నేతలు ఎందు�
KCR | ఖమ్మం లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావుకు ఆశ ఎక్కువని, నా రాష్ట్రం బాగుపడాలె.. నా జిల్లా బాగుపడాలె.. అని ఆయన ఆరాటపడుతుంటడని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భా