కరీంనగర్లోని బస్టాండ్కు సంక్రాంతి తాకిడి కనిపించింది. ప్ర యాణికులతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఆవరణంతా రద్దీ కనిపించింది. ప్రభుత్వం వి ద్యాసంస్థలకు ఈనెల 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించండ�
సంక్రాంతి సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లే వారితో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు రద్దీగా మారాయి. ఈ క్రమంలో కరోనా ముప్పు పొంచి ఉన్నదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ హెచ్చరించారు.
దూర ప్రాంతాల నుంచి వచ్చి రాత్రి పూట పడుకోవడానికి ఇబ్బంది పడే వారికి, అనాథలు, అభాగ్యుల కోసం ఆశ్రయం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భువనగిరి పట్టణంలో ఇందుకోసం నిరాశ్రయుల భవనం నిర్మిస్తున్నది.
ఒక బాయ్ఫ్రెండ్ కోసం ఇద్దరమ్మాయిలు కొట్టుకోవడం సినిమాల్లో, టీవీ సీరియల్స్లో చూస్తుంటాం. అయితే ఇలాంటి సీన్ మహారాష్ట్రలోని పైటాన్ జిల్లాలోని జనసమ్మర్ధంతో నిండిన బస్టాండ్లో జరిగింది.
హనుమకొండ బస్టాండ్ సర్కిల్లోని కమర్షియల్ కాంప్లెక్స్ను కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) స్వాధీనం చేసుకుంది. లీజు ప్రతిపాదనకు ప్రభుత్వ అనుమతి రాకముందే.. ప్రతిపాదనలో ఉన్న వ్యక్తి ఈ భవనంలో పనులు చేపట�
కర్ణాటకలోని గదగ్ జిల్లాలోని బలే హూసూర్ గ్రామంలో ఉన్న బస్టాండ్ నేలమట్టమై చాలా ఏండ్లు అవుతున్నది. దీంతో కొత్తది నిర్మించాలని గ్రామస్థులు అధికారులకు పలుసార్లు విజ్ఞప్తి చేశారు. కానీ ఫలితం లేదు.
పరిశుభ్రమైన బస్స్టాండ్లే సంస్థ లక్ష్యం పైలెట్ ప్రాజెక్టుగా ఎంజీబీఎస్లో అమలు బస్స్టాండ్లో టాయిలెట్ల వాడకం ఉచితం హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ బస్స్టాండ్లు, బస్సులు, ఇతర ప్రయాణ ప�