మండలం కేంద్రంలో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డికి ఉచిత బస్సు సౌకర్యాన్ని వెంటనే తీసివేయాలని మహిళలు మొర పెట్టుకున్నారు. దీంతో ఎమ్మెల్యే షాక్తో తడబడి మహిళ�
హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం ఎంతోమంది ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్పోర్టుకు పుష్పక్ బస్సుల్లో వెళ్తుంటారు. వారి కోసం బస్సు టికెట్ ధరలో 10శాతం డిసౌంట్ ఇవ్వనున్నట్టు టీజీఎస్ఆర్టీస�
AP Elections | తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగనుండటంతో ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి ఏపీ, తెలంగాణ ప్రజలు సొంతూళ్లకు వెళ్తున్నారు. ఉపాధి, ఇతరత్రా అవసరాల కోసం సొంతూళ్�
వాయు కాలుష్యాన్ని నివారించేందుకు హైదరాబాద్-విజయవాడ రూట్లో నడుపుతున్న ఈ-గరుడ ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల చార్జీలను టీఎస్ఆర్టీసీ తగ్గించింది. కొత్త బస్సుల ప్రారంభం సందర్భంగా నెలరోజుల పాటు చార్జీల తగ్గంప�
రేపటి నుంచి ఏపీలో ఆర్టీసీ ఛార్జీలు పెరుగనున్నాయి. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ ఉత్తర్వులు వెలువరించింది. పెరిగిన ఛార్జీలు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయని, సిటీ బస్సుల్లో ఛార్జీల పెంపు లేదని....