సికింద్రాబాద్లోని సీటీసీ కాంప్లెక్స్లో గల గోదాములో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) హైదరాబాద్ శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు.
ఇంజిన్ సామర్థ్యంతో సంబంధం లేకుండా వచ్చే ఏడాది జనవరి నుంచి తయారయ్యే అన్ని ద్విచక్ర వాహనాలకు యాంటీ-లాక్ బ్రేకింగ్ వ్యవస్థను తప్పనిసరి చేస్తూ కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయాణ�
చూసిందంతా నిజమైన బంగారం అనుకుంటే పొరపాటే.. ఇప్పుడు నకిలీ ఆభరణాలు.. ప్రమాణాలకు అనుగుణంగా లేని వాటికి కూడా హాల్మార్క్ ముద్ర వేసే కేటుగాళ్లు తయారయ్యారు. కొందరు వ్యాపారులు హాల్మార్క్ సెంటర్ల నిర్వాహకుల�
భారతదేశంలో బంగారానికి విలువ ఎక్కువ. ఆపదకాలంలో క్షణాల్లో అమ్మి సొమ్ము చేసుకొనే వెసులుబాటు ఉండడంతో పేద, మధ్య తరగతి దీనిని రిజర్వ్ నిధిగా భావించి కొనుగోలు చేస్తారు. అంతటి నమ్మ కం, భరోసానిచ్చే పసిడి నాణ్యత�
వస్తువుల కొనుగోళ్లలో నాణ్యతా ప్రమాణాలు సూచించే బీఐఎస్పై అవగాహన ఉండాలని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్) ప్రతినిధులు కవిలత, జయశ్రీ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్టుగా సేవలందిస్తున్న డాక్టర్ రామానుజ నారాయణ్కు అరుదైన గౌరవం దక్కింది. మరో ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్
అక్షయ తృతీయకు ముందు 3 రోజు లు.. తర్వాత 3 రోజులు బంగారం, వెండి కొనుగోళ్లకు భారతీయులు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఇప్పుడు కొనడం శుభప్రదం గా భావించడమే కారణం. దీంతో ఓ వారం రోజులు నగల మార్కెట్లో సందడి కనిపిస్తూన�
స్మో ర్ట్ఫోన్లలో ప్రీ ఇన్స్టాల్డ్ యాప్లకు కళ్లెం వేయాలని కేంద్ర ఐటీ శాఖ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ యాప్లను తొలగించే అవకాశం వినియోగదారులకు ఉండేలా కొత్త నిబంధనలకు రూపకల్పన చేస్తున్నదని రాయ�