రూ.900 తగ్గిన తులం ధర రూ.2 వేలు దిగొచ్చిన వెండి న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: బంగారం ధర దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు భారీగా తగ్గడంతోపాటు రూపాయి బలపడటంతో పుత్తడి ధరల పెరుగుదలకు బ్రేక్ ప�
రూ.430 పెరిగిన తులం ధర న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: పసిడి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పుంజుకోవడంతో దేశీయంగా ధరలు పెరుగుతున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.430 పెరిగి ర
రూ.1,600 పెరిగిన కిలో ధర న్యూఢిల్లీ, జనవరి 19: వెండి పరుగులు పెట్టింది. రూపాయి మరింత బలహీనపడటంతోపాటు పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్ళు ఊపందుకోవడంతో కిలో వెండి ఏకంగా రూ.1,600 ఎగబాకింది. ఢిల్లీ బులియన్ మార్కెట్ల
Gold price: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.69 పెరిగి రూ.46,906కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర 46,837 వద్ద ముగిసింది.