Building Collapses | మహారాష్ట్ర (Maharashtra)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాల్ఘర్ జిల్లాలోని విరార్ (Virar) ప్రాంతంలో గల ఓ భవనం కుప్పకూలిపోయింది (Building Collapses).
Building Collapses | పాత బిల్డింగ్ కూలిపోయింది. ఈ సంఘటనలో ముగ్గురు మరణించారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఒక వ్యక్తిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు.
శ్రీపతి సేవా ట్రస్టు పేరిట భద్రాచలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఆరు అంతస్థుల భవనం బుధవారం కూలిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారికో�
ఢిల్లీలో కొత్తగా నిర్మించిన నాలుగు అంతస్తుల భవనం కూలింది. బురారీ ప్రాంతంలోని ఆస్కా ర్ పబ్లిక్ స్కూల్ సమీపంలో కౌశీక్ ఎన్క్లేవ్ అనే భవనం సోమవారం రాత్రి 7 గంటలకు కుప్పకూలింది.
Building collapses | కర్ణాటక ( Karnataka) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కోలార్ జిల్లాలో ఓ నివాస భవనం ఒక్కసారిగా కుప్పకూలింది (Building collapses).
Building Washed Away | హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో వర్షం బీభత్సం సృష్టించింది. సిమ్లా జిల్లాలోని రాంపూర్ ప్రాంతంలో ఓ భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది (Building collapses). అనంతరం పార్వతీ నదిలో కొట్టుకుపోయింది (Building Washed Away).
Maharashtra | మహారాష్ట్రలోని థానే జిల్లాలో విషాదం నెలకొంది. భీవండి పట్టణంలో ఆదివారం రాత్రి ఓ రెండు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో నలుగు
Five dead | మహారాష్ట్ర అమరావతిలో భవనం ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం ప్రభాత్ సినిమా ఏరియా ప్రాంతంలో
Building collapses | దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. లాహోరీ గేట్ ప్రాంతంలో ఓ భవనం కూలిపోయింది. సమాచారం అందుకున్న విపత్తు నిర్వహణ సిబ్బంది సంఘటనా స్థలానికి
డెహ్రాడూన్: భారీ వర్షాలు, వరదల వల్ల ఒక బిల్డింగ్ కూలింది. పలు ఇల్లులు నీట మునిగాయి. ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. పిథోరగఢ్, ధార్చుల పట్టణంలో భారీగా నష్టం వాటిల్లిం�
ముంబై : మహారాష్ట్ర ముంబై నాయక్నగర్లో సోమవారం అర్ధరాత్రి నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిల�
టెహ్రాన్ : ఇరాన్లోని అబాడాన్ నగరంలో పదంస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన 80 మంది వరకు చిక్కుకుపోగా వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బం�
యాదగిరిగుట్ట పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఘోరం జరిగింది. పట్టణంలోని ప్రధాన రహదారి వెంట ఓ భవనం రెయిలింగ్ కూలి మీదపడటంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. స�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో సోమవారం నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. భవనంలో పలువురు చిక్కుకున్నట్లుగా తెలుస్తున్నది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలా�