కేంద్ర ప్రభుత్వపు కొత్త బడ్జెట్(2025-26) నేటి నుంచి అమల్లోకి రానుంది. బడ్జెట్లో పేర్కొన్న ఆదాయపన్ను కొత్త శ్లాబులు, మినహాయింపులు, యూపీఐ రూల్స్, ఇతర నిబంధనలూ ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్నాయి.
రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 10-12శాతం నిధులు కేటాయించాలని తెలంగాణ విద్యాకమిషన్ సిఫారసు చేసింది. నిరుడు బడ్జెట్లో 7.4శాతం మాత్రమే కేటాయించారని, ఈ సారి గణనీయంగా పెంచాలని, విద్యకు కేటాయింపులు పెంచితే�
మరికొద్ది గంటల్లో కేంద్ర బడ్జెట్ ఆవిష్కృతం కానున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను పార్లమెంట్లో శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఎప్పట్లాగ
025-26 బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. సంక్రాంతి డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టివిక్రమార శాఖలవారీ సమావేశాలు ఏర్పాటు చేస్తారని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరు వరకు బడ్జెట్ అంచనాలు