సిక్కు మతం, బౌద్ధ మతం కాకుండా ఇతర మతాలలోకి మారిన వ్యక్తులకు షెడ్యూల్డ్ కులాల హోదా కల్పించవచ్చునా లేదా అన్న అంశాన్ని పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిషన్ గడువును మరో ఏడాది పొడిగించారు.
Council Chairman Gutha | సమాజం రుగ్మతలకు బుద్ధుని బోధనలు(,Buddhism) ఒకటే శరణ్యమని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Council Chairman Gutha) అన్నారు. బుద్ధ వనంలో ధమ్మ విజయం వేడుకలలో భాగంగా ముందుగా బుద్ధ చరిత వనంలోని బుద్ధుని ప
మతమార్పిడులకు సంబంధించి గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. హిందూ మతం నుంచి బౌద్ధం, జైన, సిక్కు మతాలకు మారాలనుకుంటే గుజరాత్ మతస్వేచ్ఛ చట్టం - 2003 ప్రకారం జిల్లా మెజిస్ట్రేట్ నుంచి ము
తెలంగాణ రాష్ట్రం లో బుద్ధిజానికి పూర్వ వైభ వం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. గురువారం శ్రీలంక రాజధాని కొలంబోలో పుర�
సత్యం, శాంతి, దయ, జ్ఞాన ప్రసారం, నియమబద్ధ జీవనం, ధ్యానం వంటివి బౌద్ధధర్మంలో ప్రధానాంశాలు. బుద్ధుడు త్రిశరణాలు ప్రతిపాదించాడు. శరణం అంటే ఆశ్రయించడం. బుద్ధం, దమ్మం, సంఘం.. ఈ మూడూ మనిషి జీవితంతో అవినాభావ సంబంధం �
అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆధునిక ప్రపంచానికి మహాకరుణ పరిష్కారాలను అందిస్తున్నదని, సమాజ రుగ్మతలకు బౌద్ధమే శరణ్యమని లే లడక్ మహాబోధి అంతర్జాతీయ ధ్యాన కేంద్రం వ్యవస్థాపకుడు సంఘసేన మహాధీర అన్నారు
Rajendra Pal Gautam:ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్(Rajendra Pal Gautam) వివాదంలో ఇరుక్కున్నారు. సామూహిక మత మార్పిడి కార్యక్రంలో ఆయన పాల్గొన్నారు. బౌద్ధమతం
తెలంగాణ నేల బౌద్ధానికి ప్రధాన కేంద్రంగా ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో బౌద్ధం పరిఢవిల్లిందని చెప్పారు. గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా
దేవి నాగానిక నానాఘాట్ శాసనం వల్ల మొదటి శాతకర్ణి అనేక వైదిక క్రతువులను నిర్వహించి బ్రాహ్మణులకు వేలకొలది గోవులను, కర్షాపణాలను దానం చేసినట్లు తెలుస్తుంది. నానాఘాట్ శాసనంలో ఉన్న...
బౌద్ధ సాహిత్యంలో ఎంతో ప్రఖ్యాతమైన విమానవత్తు అనే వ్యాఖ్యాన గ్రంథంలో పొతల్లి రాజధానిగా చేసుకొని అస్మక ప్రాంతాన్ని పాలించే రాజు తన కుమారుడితో కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరించాడని...
-బౌద్ధమతాన్ని మాధ్యమికవాదం అంటారు. -కోసల, మగధ రాజ్యాలు బుద్ధుడి కార్యక్రమాలకు కేంద్రంగా మారాయి. -మొదటిసారి బుద్ధుడి గురించి ప్రస్తావించిన విదేశీయుడు: అలెగ్జాండ్రియా ప్రాంతానికి చెందిన క్లిమెంట్. (ఈయన క్�
ఆసియా దేశాల్లో నేటికీ బౌద్ధం ప్రధాన మతంగా కొనసాగటాన్ని చూపుతూ ‘లైట్ ఆఫ్ ఆసియా’ (బుద్ధుడు) ఆవిర్భవించింది మా వద్దే అని గర్వంగా చెప్పుకొంటాం. బౌద్ధం ప్రాచీన భారతదేశంపై చూపించిన ప్రభావం అపారం. భారత ఉపఖండ�