TDP | బుడమేరు వరదలు రావడం ఏమో గానీ.. చంద్రబాబు బ్యాచ్ వందల కోట్లు వెనకేసుకుందని వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలపై టీడీపీ ఘాటుగా స్పందించింది. కొవ్వొత్తులకే రూ.23 కోట్లు ఖర్చు పెట్టారని వైసీపీ నాయకులు చెప్ప�
AP News | ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు బుడమేరు వరదలు అలజడి సృష్టిస్తున్నాయి. వరద సాయంలో చంద్రబాబు సర్కార్ భారీ కుంభకోణానికి తెరలేపిందని వైసీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత�
Pothina Mahesh | విజయవాడలోని బుడమేరు వరద ఏపీ సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వానికి వందల కోట్లు మిగిల్చిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేశ్ విమర్శించారు. బుడమేరు వరదల్లో విరాళాలు ఎంత వచ్చాయి.. ఎంత ఖర్చు
Budameru | సోషల్మీడియాలో జరుగుతున్న ఓ ప్రచారం విజయవాడలో శనివారం కలకలం రేపింది. బుడమేరుకు మళ్లీ గండి పడిందని.. దీంతో బెజవాడకు భారీ వరద ముంపు పొంచి ఉందని నిన్న జోరుగా ప్రచారం జరిగింది. ఇది అజిత్సింగ్నగర్, పాయ�
Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేత పోతిన మహేశ్ విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు చాదస్తం ఎక్కువైందని అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. అందుకే వరదొచ్చినా, బురదొచ్చినా, ఆఖరికి ప్రపంచం మీద కరోనా మహమ్మారి
Chandrababu | ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బుడమేరు ఆక్రమణలను తొలగిస్తామని తెలిపారు. విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల పరిశీలన అనంతరం కలెక్టరేట్ వద్ద చంద్రబ�
Ambati Rambabu | విజయవాడ ముంపునకు కారణమైన బుడమేరు వాగుపై ఏపీ సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
AP News | వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఇతర నేతలపై కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు బాధ్యతగా ఉండాల్సిందిపోయి.. ఫేక్ ప్రచారం చేస్తూ వైసీపీ రాజకీయాలు చ
Vijayawada | ఏపీలో కురిసిన కుండపోత వర్షాల కారణంగా మహోగ్రరూపం దాల్చిన బుడమేరు కాస్త శాంతించింది. కృష్ణా నది వరదలు కూడా తగ్గింది. దీంతో బుడమేరు ఉధృతికి నీట మునిగిన సింగ్నగర్ ప్రాంతంలో మూడు అడుగల మేర వరద ఉధృతి తగ�