రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల్లోనూ అసంతృప్తి నెలకొనడంతో బీఆర్ఎస్లో చేరుతు
బెజ్జూర్ మండలంలోని గ్రామాల్లో ఎమ్మెల్సీ దండె విఠల్, జడ్పీటీసీ పంద్రం పుష్పలత, నాయకులతో కలిసి పర్యటించారు. మర్తిడి గ్రామానికి చెందిన 30 మంది బీఎస్పీ నాయకులు బీఆర్ఎస్లో చేరగా వారికి ఎమ్మెల్సీ గులాబీ క�
మండల కేంద్రంలో ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్ సమక్షంలో బీఎస్పీకి చెందిన నాయకులు, కార్యకర్తలు సోమవారం బీఆర్ఎస్లో చేరారు. బీఎస్పీ మండల అధ్యక్షుడు గోమాసె లాహాంచు, బండి రాజన్న, రౌతు మధుకర్, విలాస్, పెర�
బీఎస్పీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జి దాసరి ఉష బీఆర్ఎస్లో చేశారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్తో కలిసి ఆమె, ఆమె తండ్రి హన్మయ్య బ
వనపర్తి ని యోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని మ రింత పటిష్టం చేసేందుకు కార్యకర్తలం తా కలిసికట్టుగా పనిచేయాలని వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ క�
తెలంగాణలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగిందని, బీఆర్ఎస్ పాలన తీరుకు అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులై స్వచ్ఛందగా పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.