Ferozpur sector | పంజాబ్లోని పాకిస్థాన్ సరిహద్దుల్లో డ్రోన్ కలకలం సృష్టించింది. పాక్వైపు నుంచి వచ్చిన డ్రోన్ను భద్రతా దళాలు కూల్చివేశాయి. సోమవారం తెల్లవారుజామున పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లోని (Ferozpur s
Terrorists | జమ్ముకశ్మీర్లోని సోపోర్ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులను (Terrorists) పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని డంగీవాచా ప్రాంతంలో పోలీసులు గాలింపు చేపట్టారు.
అహ్మదాబాద్: పడవల్లో గుజరాత్ తీరానికి వచ్చిన పాక్ జాతీయులను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు 11 బోట్లను సీజ్ చేశారు. ఆరుగురు పాక్ జాతీయులను పట్టుకు�
పాకిస్తాన్కు చెందిన 11 ఫిషరీ బోట్లను బీఎస్ఎఫ్ జవాన్లు గుజరాత్ బుజ్లోని హరామీ నల్లా ప్రాంతంలో సీజ్ చేశారు. ఈ విషయాన్ని బీఎస్ఎఫ్ ప్రకటించింది. ఫిబ్రవరి 9 న పాకిస్తాన్కు చెందిన మత్స్యకారులు �
జమ్మూ: జమ్మూకశ్మీర్లోని ఇండో-పాక్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ దళాలు హై అలర్ట్లో ఉన్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా సంఘ విద్రోహ శక్తులు దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో.. దేశ సరిహద్దుల్ల�
first time female infiltrator was killed International Border | ఆర్ఎస్పురా ప్రాంతంలో ఓ మహిళా పాకిస్తాన్కు చెందిన చొరబాటుదారురాలిని ఆర్మీ హతమార్చింది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ను
న్యూఢిల్లీ: పాకిస్థాన్ నుంచి డ్రోన్ల చొరబాటును భారత్ నిలదీసింది. సరిహద్దు ఉల్లంఘనలను నియంత్రించాలని సూచించింది. భారత్, పాక్ అంతర్జాతీయ సరిహద్దులోని ఆక్ట్రాయ్ వద్ద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస
Bangladeshi civilians killed | పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్ జిల్లా సరిహద్దులో బీఎస్ఎఫ్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు బంగ్లాదేశ్కు చెందిన చొరబాటుదారులు హతమయ్యారు. వీరిని
కుర్సియాంగ్ (పశ్చిమబెంగాల్): బీఎస్ఎఫ్ అధికార పరిధిని విస్తరించడంపై పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం చర్య సామాన్య ప్రజలను వేధించేలా ఉన్నదని విమర్శించారు. మంగళ
కుర్సియాంగ్ (పశ్చిమబెంగాల్): బీఎస్ఎఫ్ అధికార పరిధిని విస్తరించడంపై పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం చర్య సామాన్య ప్రజలను వేధించేలా ఉన్నదని విమర్శించారు. మంగళ