జమ్మూ కాశ్మీర్ : అంతర్జాతీయ సరిహద్దు వెంబడి శనివారం తెల్లవారుజామున సరిహద్దు భద్రతా దళం (BSF) పాకిస్తాన్ చొరబాటుదారుడిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. సియాల్కోట్ నివాసి మొహమ్మద్ షాబాద్ (45) కదలికను �
న్యూఢిల్లీ : పాక్కు చెందిన మూడు సంవత్సరాల బాలుడు అంతర్జాతీయ సరిహద్దు (IB) సరిహద్దును దాటి భారత్లోకి ప్రవేశించాడు. ఆ బాలుడిని భద్రతా బలగాలు చేరదీసి.. ఆ దేశ సైన్యానికి అప్పగించినట్లు ఆర్మీ వర్గాలు శనివారం త
BSF | వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సరిహద్దు భద్రతా దళం (BSF) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Tunnel | జమ్ముకశ్మీర్లోని సాంబా సెక్టార్లో పాక్ సరిహద్దుల వెంబడి ఓ సొరంగం (Tunnel)బయటపడింది. ఇది పాక్కు అత్యంత సమీపంలోనే ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సాంబా సెక్టార్లోని చక్ఫకీరా సరిహద్దు
జమ్మూ కశ్మీర్లోని సాంబా ప్రాంతంలో ఓ సొరంగం బయటపడింది. బీఎస్ఎఫ్ అధికారులు గస్తీ తిరుగుతుండగా ఈ సొరంగం బయటపడింది. ఇది పాకిస్తాన్ సరిహద్దుకి అత్యంత సమీపంలోనే వుండటంతో అధికారులు అలర్ట్ �
అమృత్సర్: పాకిస్థాన్ సరిహద్దు వైపు నుంచి భారత్లోకి ప్రవేశించిన చైనా తయారీ డ్రోన్ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) కూల్చివేసింది. పంజాబ్ రాష్ట్రం అమృత్సర్ సెక్టార్లోని కలాన్ గ్రామంలో
జమ్ముకశ్మీర్లోని ఎల్వోసీ వెంబడి మారుమూల ప్రాంతంలో విధుల్లో ఉన్న జవాన్ తన పెండ్లి కోసం సకాలంలో ఇంటికి చేరేందుకు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ప్రత్యేక హెలికాప్టర్ నడిపింది.
BSF | సరిహద్దు భద్రతా దళం (BSF) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 30 వరకు అందుబాటులో ఉంటాయి.
Ferozpur sector | పంజాబ్లోని పాకిస్థాన్ సరిహద్దుల్లో డ్రోన్ కలకలం సృష్టించింది. పాక్వైపు నుంచి వచ్చిన డ్రోన్ను భద్రతా దళాలు కూల్చివేశాయి. సోమవారం తెల్లవారుజామున పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లోని (Ferozpur s
Terrorists | జమ్ముకశ్మీర్లోని సోపోర్ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులను (Terrorists) పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని డంగీవాచా ప్రాంతంలో పోలీసులు గాలింపు చేపట్టారు.
అహ్మదాబాద్: పడవల్లో గుజరాత్ తీరానికి వచ్చిన పాక్ జాతీయులను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు 11 బోట్లను సీజ్ చేశారు. ఆరుగురు పాక్ జాతీయులను పట్టుకు�
పాకిస్తాన్కు చెందిన 11 ఫిషరీ బోట్లను బీఎస్ఎఫ్ జవాన్లు గుజరాత్ బుజ్లోని హరామీ నల్లా ప్రాంతంలో సీజ్ చేశారు. ఈ విషయాన్ని బీఎస్ఎఫ్ ప్రకటించింది. ఫిబ్రవరి 9 న పాకిస్తాన్కు చెందిన మత్స్యకారులు �