Talasani Srinivas Yadav | కాంగ్రెస్తో పొత్తనే మాటే ఉండదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించార
బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరికీ అండగా ఉంటుందని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. గాదిగూడ మండలంలో ఆదివారం విస్తృతంగా పర్యటించారు.
బీఆర్ఎస్ పార్టీకి దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఆదరణ లభిస్తున్నదని ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నందకిశోర్ వ్యాస్ అన్నారు.
వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని, కేసీఆర్ దేశ ప్రధాని కావాలని కాంక్షిస్తూ కరీంనగర్కు చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు శనివారం ఢిల్లీలోని అజ్మీర్ షరీఫ్ దర్గాలో ప్రత�
Minister Jagadish Reddy | ప్రధాని మోదీ మోసం బట్టబయలైందని, జాతీయ పేరుతో దేశ ద్రోహానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఒకరిద్దరి కోసం దేశ సంపదను కట్టబెట్టేందుకు మోదీ సర్కారు ప్రణాళికలు రూపొందించిందని ఆరోపించారు.
Minister KTR | బీఆర్ఎస్ పార్ట వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలతో అసెంబ్లీ హాల్లో గురువారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. ఈ నెల 17న జరిగే పరేడ్ గ్రౌండ్స్ సభపై మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర�
దేశ ఆర్థిక వ్యవస్థకు అదానీ తీసుకొచ్చిన పెను ముప్పు గురించి చర్చించాలని, ఈ వ్యవహారంపై విచారణకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని విపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్, ఆప్ కొన్ని రోజులుగా పార్లమెంట
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.
Puvvada Ajay Kumar | దమ్ముంటే తనను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. పొంగులేటికి దమ్ముంటే బీఆర్ఎస్కు రాజీనామా
నాందేడ్ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగానికి విశేష స్పందన లభించింది. ప్రజలు మంత్రముగ్ధులై ఆయన ప్రసంగం విన్నారు.కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. ఛత్రపతి శివాజీ, అంబేద్కర్
Minister Ik Reddy | అందరి సమష్టి కృషితో మహారాష్ట్ర నాదేండ్లోని గురుగోవింద్ సింగ్ మైదానంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ సభ విజయవంతమైందని దేవాయదాశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
CM KCR | భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అధికారంలోకి రాగానే చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజ్వేషన్లు అమలు చేస్తామని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.