Minister KTR | బీఆర్ఎస్ పార్టీ పేరే మారిందని, డీఎన్ఏ మారలేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట బీఆర్ఎస్ పార్టీ పబ్లిక్ మీటింగ్లో కేటీఆర్ పాల్గొని మాట్�
Minister KTR | హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్.. బీసీ వెల్ఫేర్ బాలుర, బాలికల గురుకుల పాఠశాలల విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కేటీఆర్ ముచ్చటించారు.
MLC Palla Rajeshwar Reddy | తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జీరో స్థాయికి చేరుకున్నాయని రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
కుల, మతాలకు అతీతంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం శంషాబాద్ మండలంలోని నర్కూడ గ్రామంలోని హైదరాబాద్ బెంగాలీ స్వర్ణశిల్పి వివేకానంద కాళీమందిర్ వా�
బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసి క్షేత్ర స్థాయిలో పార్టీ మరంత పటిష్టం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.
కేంద్రంలోని బీజేపీ అరాచకాలకు కళ్లెం వేయాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని జనంపల్లి ఎంపీటీసీ వేమవరపు సుధీర్బాబుతో పా�